సచివాలయంలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన కోటప్పకొండ మహాశివరాత్రి ఏర్పాట్లపై జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు .
డాక్టర్ చదలవాడ అరవిందబాబు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ , ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రివర్యులు & చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
