ప్రత్యేకం

పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని వేగులమ్మతల్లికి మొక్కు తీర్చుకున్న బామ్మ

పిఠాపురం కి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని వేగులమ్మ తల్లికి గరగ చేయిస్తానని మొక్కుకున్నారు. తన పింఛను సొమ్ము నుంచి 2,500 చొప్పున పోగు చేసి,27వేలతో గరగ చేయించి సమర్పించారు. పవన్ కల్యాణ్ తో భొజనం చెయాలనే బామా కోరికను తెలుసుకున్న పవన్, పేరంటాలు బామ్మను క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి ఆమె కోరిక మేరకు ఆమెతో కలిసి భోజనం చేశారు పవన్ కళ్యాణ్.

ప్రత్యేకం

జాతివైరం లేని తల్లి ప్రేమ – పందిపిల్లకు పాలిచ్చిన శునకం

జాతివైరం లేని తల్లి ప్రేమ పందిపిల్లకు పాలిచ్చిన కుక్క… కర్నూలు జిల్లా, కౌతాళం గ్రామంలో మంగళవారం అరుదైన సంఘటన జరిగింది. సాధారణంగా పంది పిల్లలు కనబడితే వెంటాడే కుక్కలను చూస్తూ ఉంటాము. కానీ విచిత్రంగా కౌతాళం గ్రామం ఎస్సీ కాలనీలో పందిపిల్లకు పాలిచ్చిన కుక్కజాతి వైరంను మరిచింది. సమాజంలో మనిషికి మనిషికి సాయం చేయని ఈ రోజుల్లో కుక్క తనజాతిని మరిచి జంతువులంతా ఒక్కటేనని పాలివ్వడం, జంతువులే నయమని స్థానికులు వాపోయారు.

ప్రత్యేకం

సంపన్నులు- పేదలను ఒకేచోటకు చేర్చడమే పీ4 లక్ష్యం: సీఎం చంద్రబాబు

పి4 మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం. ఎన్నారైలతో సహా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావొచ్చు. అండగా నిలిచేవారిని మార్గదర్శిగా వ్యవహరిస్తాం.గ్రామ, వార్డు సభల ద్వారా లబ్ధి పొందే కుటుంబాల జాబితా రూపకల్పన. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం.2029 కల్లా పేదరికాన్ని నిర్మూలించాలనేది సంకల్పం.ఉగాది పండుగ రోజు అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పీ4 ప్రారంభం.పేదరిక నిర్మూలన వరకూ పీ4 కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. పీ4 కార్యక్రమానికి, ప్రభుత్వ పథకాలకూ ఎలాంటి

ప్రత్యేకం

సినీనటుడు పోసాని కి హైకోర్టు షాక్ !

పోసాని మురళీకృష్ణ క్వాష్ పిటిషన్‌ కొట్టివేసిన ఏపీ హైకోర్టు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలన్న పోసాని పిటిషన్‌ కొట్టివేత. చంద్రబాబు, పవన్‌, వారి కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో నమోదైన 5 కేసులు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్. ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే.. పీటీ వారెంట్ అమలు అయినందున పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు.

ప్రత్యేకం

ఐదు జిల్లాల మీదుగా అమరావతి రింగ్ రోడ్ !

అమరావతి నగరంతో పాటు రింగ్ రోడ్ కూడా సమాంతరంగా నిర్మించేందుకు అవసరమైన పనులన్నీ చకచకా సాగుతున్నాయి. ఓఆర్‌ఆర్‌ వెళ్లే ఐదు జిల్లాల్లో భూసేకరణకు ప్రభుత్వం అధికారులను నియమించింది. 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా 189.9 కిలోమీటర్ల మేర ఈ రింగ్‌రోడ్డు నిర్మాణం కానుంది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో ఈ రింగ్ రోడ్ ఉంటుంది. మూడు ఎలైన్‌మెంట్లను NHAI సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఎలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పుచేర్పులు, లింక్‌రోడ్ల ఎలైన్‌మెంట్‌ల

ప్రత్యేకం

స్వతంత్ర సమరయోధులు వడ్డె ఓబన్న జయంతి

స్వతంత్ర సమరయోధులు వడ్డె ఓబన్న జయంతి సందర్భంగా విగ్రహాష్కరణ కోసం పల్లపు శివయ్య ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం

ప్రత్యేకం

పండుగలకే రారాజు సంక్రాంతి – అందరిపండుగ సంక్రాంతి

తణుకు నియోజకవర్గంలో అత్తిలి మండలం అత్తిలి ఎస్ వి ఎస్ ఎస్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణమునందు, ఇరగవరం మండలం ఇరగవరం గ్రామంలో జడ్పీ హైస్కూల్ ప్రాంగణము మరియు తణుకు పట్టణంలో బాయ్స్ హైస్కూల్ ప్రాంగణమునందు సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ. మన గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ అంటే మూడు రోజులపాటు ఇంటిల్లిపాది మరియు బంధుమిత్రులతో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఈ భోగి,సంక్రాంతి,

ప్రత్యేకం

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను రాబొయే తరాలకు చేరవేయాలి – వావిలాల సరళాదేవి

భారతీయ సంస్కృతి సంప్రదాయాలను రాబొయే తరాలకు చేరవేయాలనే లక్ష్యంతో రాష్త్ర బి.సి.మహిళా నాయకురాలు, వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమాలు ఎంతో వేడుకగా జరిగాయి. తొలుతగా బాణాసంచా, గంగిరెద్దుల విన్యాసాలు, బోగి మంటలు, విచిత్ర వేషధారణలు, గాలి పటాలు, గోబ్సిపాటలు, మెహందీ, సాంప్రదాయ, వస్త్రధారణ,వంటలు,ముగ్గుల పోటీలు మొదలగు కార్యక్రమాలతో ఎంతో వైభవంగా జరిగినవి ఈ సందర్భంగాకాలేజీగ్రౌండ్ లో సంక్రాంతి సంబరాలలో మనం ఆచరించే ప్రతికార్యక్రమాన్ని సాంప్రదాయ వస్త్రధారణ, వంటలు,

ప్రత్యేకం

ఘనంగా మోర్త ఉన్నతపాఠశాలలో సంక్రాంతి సంబరాలు

ఉండ్రాజవరం మండలం, మోర్త ఉన్నత పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కె. శ్రీనివాస్ సారధ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా జరుపుకున్నారు. బాలికలు రంగవల్లికలు వేస్తే, మగపిల్లలు భోగిమంటలను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమక్షంలో వేశారు. రంగవల్లికల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థినులకు బహుమతులిచ్చారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్రాంతి తెలుగువారి పండగ అని, రైతుల పండుగ అని అందరూ ఆనందోత్సాహాలతో ఉండాలని అంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు.

ప్రత్యేకం

గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర కేలండర్ ప్రారంభొత్సవం

ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర కేలండర్ ప్రారంభొత్సవం చేసిన తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసారు. అఫీసర్స్ అసొషియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.

Scroll to Top