ప్రత్యేకం

తెలుగువారిని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టడమే లక్ష్యం

రాష్ట్రాభివృద్ధికి ఏపీ ఎన్ఆర్‌టీ వారధిలా పని చేస్తుంది ఎన్నారైల భాగస్వామ్యంతో రాష్ట్రంలోని పేదరిక నిర్మూలనకు కృషి చేస్తాం మన విద్యార్థులకు విదేశాల్లో ఉగ్యోగవకాశాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు ఏపీఎన్ఆర్‌టీ సొసైటీ అధ్యక్షులు డా.వేమూరు రవికుమార్ ప్రపంచ వ్యాప్తంగా మా ప్రవాసాంధ్రుల అభ్యున్నతకి, రాష్ట్రాభివృద్ధికి దోహదపడే విధంగా ఎపీఎన్ఆర్‌టీని తీర్చిదిద్దుతానని ఏపీఎన్ఆర్‌టీ సొసైటీ అధ్యక్షులు డా.వేమూరు రవికుమార్ తెలిపారు. తెలుగుప్రజల గుండెల్లో చిరస్థాయిలా నిలిచిపోయేలా ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. జన్మభూమి పథకంలో నాడు ఎన్ఆర్ఐలు […]

ప్రత్యేకం

సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. ‘హైడ్రా’లాంటి మరో వ్యవస్థ.. అలాంటి వారికి నిద్రలేని రాత్రులే..!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ‘ఈగల్ వ్యవస్థ’ను ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఈగల్ లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ ప్రత్యేక బృందంలో శిక్షణ పొందిన గద్దలు డ్రగ్స్, గంజాయి ఆనవాళ్లను పసిగడతాయని చెప్పారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణప్రత్యేకంగా ఈగల్ టీంసీఎం రేవంత్ కీలక నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వం సుపరిపాలన అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్

ప్రత్యేకం

డబ్బు కోసం ఆన్‌లైన్‌లో నగ్న వీడియోల విక్రయం.. జంట‌ అరెస్ట్!

హైదరాబాద్ అంబర్‌పేటలో నగ్న వీడియోల దందా గుట్టురట్టు ఆన్‌లైన్‌లో న్యూడ్ వీడియోలు స్ట్రీమింగ్ చేస్తూ విక్రయిస్తున్న జంట‌ డబ్బులు చెల్లించిన వారికి వీడియో లింకులు పంపుతున్న వైనం టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిలో పట్టుబడ్డ భార్యాభర్తలు నిందితుల నుంచి కెమెరా, లైవ్ లింక్ పరికరాలు స్వాధీనం హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ వేదికగా సొంత నగ్న వీడియోలను చిత్రీకరించి, వాటిని విక్రయిస్తున్న ఓ జంటను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సమాజంలో నైతిక విలువలకు

ప్రత్యేకం

పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని వేగులమ్మతల్లికి మొక్కు తీర్చుకున్న బామ్మ

పిఠాపురం కి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని వేగులమ్మ తల్లికి గరగ చేయిస్తానని మొక్కుకున్నారు. తన పింఛను సొమ్ము నుంచి 2,500 చొప్పున పోగు చేసి,27వేలతో గరగ చేయించి సమర్పించారు. పవన్ కల్యాణ్ తో భొజనం చెయాలనే బామా కోరికను తెలుసుకున్న పవన్, పేరంటాలు బామ్మను క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి ఆమె కోరిక మేరకు ఆమెతో కలిసి భోజనం చేశారు పవన్ కళ్యాణ్.

ప్రత్యేకం

జాతివైరం లేని తల్లి ప్రేమ – పందిపిల్లకు పాలిచ్చిన శునకం

జాతివైరం లేని తల్లి ప్రేమ పందిపిల్లకు పాలిచ్చిన కుక్క… కర్నూలు జిల్లా, కౌతాళం గ్రామంలో మంగళవారం అరుదైన సంఘటన జరిగింది. సాధారణంగా పంది పిల్లలు కనబడితే వెంటాడే కుక్కలను చూస్తూ ఉంటాము. కానీ విచిత్రంగా కౌతాళం గ్రామం ఎస్సీ కాలనీలో పందిపిల్లకు పాలిచ్చిన కుక్కజాతి వైరంను మరిచింది. సమాజంలో మనిషికి మనిషికి సాయం చేయని ఈ రోజుల్లో కుక్క తనజాతిని మరిచి జంతువులంతా ఒక్కటేనని పాలివ్వడం, జంతువులే నయమని స్థానికులు వాపోయారు.

ప్రత్యేకం

సంపన్నులు- పేదలను ఒకేచోటకు చేర్చడమే పీ4 లక్ష్యం: సీఎం చంద్రబాబు

పి4 మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం. ఎన్నారైలతో సహా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావొచ్చు. అండగా నిలిచేవారిని మార్గదర్శిగా వ్యవహరిస్తాం.గ్రామ, వార్డు సభల ద్వారా లబ్ధి పొందే కుటుంబాల జాబితా రూపకల్పన. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం.2029 కల్లా పేదరికాన్ని నిర్మూలించాలనేది సంకల్పం.ఉగాది పండుగ రోజు అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పీ4 ప్రారంభం.పేదరిక నిర్మూలన వరకూ పీ4 కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. పీ4 కార్యక్రమానికి, ప్రభుత్వ పథకాలకూ ఎలాంటి

ప్రత్యేకం

సినీనటుడు పోసాని కి హైకోర్టు షాక్ !

పోసాని మురళీకృష్ణ క్వాష్ పిటిషన్‌ కొట్టివేసిన ఏపీ హైకోర్టు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలన్న పోసాని పిటిషన్‌ కొట్టివేత. చంద్రబాబు, పవన్‌, వారి కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో నమోదైన 5 కేసులు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్. ఆదోని పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే.. పీటీ వారెంట్ అమలు అయినందున పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు.

ప్రత్యేకం

ఐదు జిల్లాల మీదుగా అమరావతి రింగ్ రోడ్ !

అమరావతి నగరంతో పాటు రింగ్ రోడ్ కూడా సమాంతరంగా నిర్మించేందుకు అవసరమైన పనులన్నీ చకచకా సాగుతున్నాయి. ఓఆర్‌ఆర్‌ వెళ్లే ఐదు జిల్లాల్లో భూసేకరణకు ప్రభుత్వం అధికారులను నియమించింది. 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా 189.9 కిలోమీటర్ల మేర ఈ రింగ్‌రోడ్డు నిర్మాణం కానుంది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో ఈ రింగ్ రోడ్ ఉంటుంది. మూడు ఎలైన్‌మెంట్లను NHAI సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ఎలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పుచేర్పులు, లింక్‌రోడ్ల ఎలైన్‌మెంట్‌ల

ప్రత్యేకం

స్వతంత్ర సమరయోధులు వడ్డె ఓబన్న జయంతి

స్వతంత్ర సమరయోధులు వడ్డె ఓబన్న జయంతి సందర్భంగా విగ్రహాష్కరణ కోసం పల్లపు శివయ్య ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం

ప్రత్యేకం

పండుగలకే రారాజు సంక్రాంతి – అందరిపండుగ సంక్రాంతి

తణుకు నియోజకవర్గంలో అత్తిలి మండలం అత్తిలి ఎస్ వి ఎస్ ఎస్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణమునందు, ఇరగవరం మండలం ఇరగవరం గ్రామంలో జడ్పీ హైస్కూల్ ప్రాంగణము మరియు తణుకు పట్టణంలో బాయ్స్ హైస్కూల్ ప్రాంగణమునందు సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ. మన గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ అంటే మూడు రోజులపాటు ఇంటిల్లిపాది మరియు బంధుమిత్రులతో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఈ భోగి,సంక్రాంతి,

Scroll to Top