యోగాతో సంపూర్ణ ఆరోగ్యం – రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కడియపులంక సత్యదేవ నర్సరీలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర-2025 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి**డ్రగ్స్ నివారణ, సహాయం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ ఈగల్ పోస్టర్ విడుదల చేసిన మంత్రి దుర్గేష్**యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని సూచన*రాజమహేంద్రవరం: ప్రతి ఒక్కరు యోగా చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మానసిక సమస్యలు, […]