వార్త‌లు

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రై డే ఫ్రె డే కార్యక్రమాలు బలోపేతం చేయాలి

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రై డే ఫ్రె డే కార్యక్రమంలను బలోపేతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయ్ అన్నారు పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయ్ తణుకు పట్టణంలోని బ్యాంకు కోలనీ పట్టణ ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సిబ్బంది హాజరు,ఓ.పి.రోగులకు అందుతున్న సేవలు నమెదు, మందులు అందుబాటు, EHR నమెదు, అబా ID లు,, ఆరోగ్య సమాచారం కూడిన […]

వార్త‌లు

లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు – డి.ఎం.హెచ్.ఓ. గీతాబాయి

ఏవరైనా లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, అటువంటి సెంటర్లను సీజ్ చేయడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి హెచ్చరిక. పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జి గీతాబాయి పలు ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ల ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది . దీనిలో భాగంగా తాడేపల్లిగూడెంలోని రవి మాధవ్ నర్సింగ్ హోమ్, విజయ హాస్పిటల్, ముళ్లపూడి వెంకటరమణ మెమెరియల్ హాస్పిటల్, తణుకు

వార్త‌లు

తణుకు పట్టణంలో బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ

మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గురువారం “బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ” కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఇంటింటికి వెళ్లి క్యూర్ ఆర్ కోడ్ ద్వారా ప్రజలకు వివరిస్తూ, తణుకు పట్టణంలోని 12 మరియు 13వ వార్డ్ లో “బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ” కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి సీతారాం, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఇండుగపల్లి బలరాం, తణుకు పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి,

వార్త‌లు

ఇళ్లస్థలాల కోసం డబ్బులు వసూలు చేసిన వైసీపీ నేతలు

ధనార్జనే ధ్యేయంగా కమిషన్లు కోసం కక్కుర్తి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు ఇరగవరం మండలంలో సుపరిపాలనలో తొలిఅడుగు గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని లబ్థిదారుల నుంచి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. ఇచ్చిన స్థలాలు సైతం ఎందుకు పనికి రాకుండా కనీసం ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయని లబ్థిదారులు తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం ఇరగవరం మండలం

వార్త‌లు

ఉండ్రాజవరం శాఖా గ్రంథాలయంలో ఘనంగా అయ్యంకి వేంకట రమణయ్య 135వ జయంతి

ఉండ్రాజవరం, జులై 27, 2025 : గ్రంథాలయ ఉద్యమానికి ఊపిరి పోసి, గ్రంథాలయాల పురోభివృద్ధికి విశేష కృషి చేసిన గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వేంకట రమణయ్య అని రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు కోట రామ ప్రసాద్ అన్నారు. గురువారం ఉండ్రాజవరం శాఖా గ్రంథాలయంలో జరిగిన అయ్యంకి వేంకట రమణయ్య 135 వ జయంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత గ్రధాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాసరావు సభ్యులకు స్వాగతం పలికారు.

వార్త‌లు

జగన్ అంటే మీకు ఎందుకంత కక్ష – కారుమూరి

బుధవారం తణుకు పట్టణంలో హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా జనసేన పార్టీ ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ సందర్భంగా పట్టణ ప్రధాన రహదారిలో తమ పార్టీకి చెందిన ప్రచార రథం పై పవన్ కళ్యాణ్ అభిమానులు జనసైనికులు చేసిన దాడి పట్ల గురువారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడారు. వైసీపీ పార్టీ చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమ నిమిత్తం వెళుతున్న

వార్త‌లు

వేలివెన్నులో మంత్రి గొట్టిపాటికి ఘనస్వాగతం

నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో జరుగునున్న “సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటి ఇంటికి తెలుగుదేశం” ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ కి వేలివెన్ను గ్రామంలో వారి నివాసం నందు స్వాగతం పలికిన ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & మాజీ శాసనసభ్యులు, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు, ఆర్.డి.ఓ. రాణి సుస్మిత నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు.

వార్త‌లు

మాజీ మంత్రి కారుమూరి కాన్వాయిని అడ్డుకున్న జనసైనికులు

తణుకులో బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగా జనసేన కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కాన్వాయ్ను అడ్డుకున్నారు. వైసీపీ ప్రచార రథంపైకి ఎక్కి కార్యకర్తలు వీరంగం సృష్టించారు. కారుమూరి కారులోనే ఉండిపోయారు.

Scroll to Top