వార్త‌లు

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం – రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కడియపులంక సత్యదేవ నర్సరీలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర-2025 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి**డ్రగ్స్ నివారణ, సహాయం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ ఈగల్ పోస్టర్ విడుదల చేసిన మంత్రి దుర్గేష్**యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని సూచన*రాజమహేంద్రవరం: ప్రతి ఒక్కరు యోగా చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మానసిక సమస్యలు, […]

వార్త‌లు

రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి, రాజానగరంలో అటవీ అకాడమీకి శంకుస్థాపన

*సీఎం ఆదేశాలతో త్వరలోనే తూర్పుగోదావరి జిల్లాలో మూడు కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా శంకుస్థాపన* *రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి, రాజానగరంలో అటవీ అకాడమీకి శంకుస్థాపన, బొమ్మూరు లో సైన్స్ మ్యూజియం ప్రారంభం**ఆయా కార్యక్రమాల ఏర్పాట్లపై విస్తృత చర్చ.. రాజమండ్రిలో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమన్వయ సమావేశంలో మంత్రి దుర్గేష్ వెల్లడి* *స్పష్టమైన కార్యాచరణతో ఆయా కార్యక్రమాలు విజయవంతం చేస్తామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్* *త్వరలోనే మూడు కార్యక్రమాల

వార్త‌లు

కార్మికులకు ఆల్కహాల్ పై అవగాహన

*తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్లుటాస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ లో కార్మికులకు ఆల్కహాల్ పై అవగాహన* ఆల్కహాల్ అని పేరు ఉన్నవన్నీ మానవుడు సేవించడానికి అర్హమైనవి కావని వాటిలో ఇథై ల్ ఆల్కహాల్ మాత్రమే మానవుడు ప్రత్యక్షంగా సేవించవచ్చు. మిగతా ఆల్క హాల్స్ అన్ని కూడా ప్రమాదకరమని తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి తెలిపారు. శనివారం పైడిపరులోని ప్లుటాస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ లో కార్మికులకు వివిధ రకాల ఆల్కహాల్సు

వార్త‌లు

పల్లా శ్రీనివాసరావు తండ్రి మృతికి ఎమ్మెల్యే రాధాకృష్ణ సంతాపం

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం మృతి పట్ల తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తన సంతాపాన్ని తెలియజేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆశాజ్యోతిగా సింహాచలం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి అక్కడ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. శ్రీనివాసరావుకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

వార్త‌లు

త్యాగానికి ప్రతీక బక్రీద్ పర్వదినంభక్తి, విశ్వాసం – బక్రీదు ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

**బక్రీదు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ* భక్తి, విశ్వాసం, త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. శనివారం బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని తణుకు పట్టణంలోని పలు మసీదుల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. సమాజంలో మంచిని పెంచే విధంగా భక్తి, విశ్వాసం, నమ్మకంతో మనతోపాటు మన కుటుంబం, సమాజం అభివృద్ధి చెందాలని పండుగ ఇచ్చే సందేశమని అన్నారు. అందుకు అనుగుణంగా సమాజ నిర్మాణానికి పాటుపడే విధంగా

వార్త‌లు

బూరుగుపల్లి శేషారావుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందనలు

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన శేషారావు మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించిన రాధాకృష్ … ఇటీవల నూతనంగా నియమితులైన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందించారు. ఈ మేరకు శనివారం ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలోని శేషారావు నివాసానికి వెళ్లిన రాధాకృష్ణ ఆయనను శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని

వార్త‌లు

కేజీహెచ్ లో పోలీస్ అవుట్‌ పోస్ట్ తో పాటు పలు వార్డుల్లో రోగుల నిరీక్షణకు షెడ్లు – ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్*

*కార్యక్రమంలో పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ శంఖ బాగ్చీ, సూపరింటెండెంట్ శివానంద్** కేజీహెచ్ లో మెరుగైన సదుపాయాలు కల్పనకు నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ* *ప్రైవేట్ హాస్పటల్ కు దీటుగా కేజీహెచ్ లో ఆధునిక సదుపాయాలు…. కేజీహెచ్ లో మార్చురీ వద్ద పోలీస్ అవుట్‌పోస్ట్, టెస్లా సెంటర్ వద్ద రోగుల నిరీక్షణ ప్రాంతం మరియు షెడ్లు, ఫార్మసీ వద్ద రోగుల నిరీక్షణ ప్రాంతం మరియు షెడ్లు జనసేన పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం

వార్త‌లు

సుపరి పాలనకు ఏడాది…వైఎస్ఆర్సిపి పీడ విరుగుడై ఏడాది – జనసేన నాయకులు మాన్యల శ్రీనివాస్

ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అహర్నిశలు శ్రమించిన నాయకుడు, కష్టేఫలి అని నమ్మిన ధీరుడు, కనివిని ఎరుగని రీతిలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన జెండాని నిలబెట్టిన బలసాలి మన వంశీ కృష్ణ శ్రీనివాస్ గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మన దక్షిణ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించి అఖండమైన మెజారిటీతో శాసనసభలో అడుగుపెట్టిన వంశీకృష్ణ శ్రీనివాస్ శాసనసభ్యులుగా ఎన్నికై ఏడాది అయిన శుభ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ కి శుభాభినందనలు తెలుపుకుంటున్నానని దక్షిణ నియోజకవర్గం జనసేన

వార్త‌లు

పల్లా సింహాచలానికి గంటా నివాళి

కార్మిక నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం విశాఖ అభివృద్ధికి విశేష కృషి చేశారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. రాజేంద్రనగర్ లోని నివాసంలో సింహాచలం భౌతిక కాయానికి శనివారం పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పల్లా సింహాచలం మరణం టీడీపీకి, విశాఖ ప్రజలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. టీ.ఎన్.టి.యు.సి. నాయకుడిగా పారిశ్రామిక ప్రాంతంలో కార్మికుల పక్షాన చేసిన పోరాటాలను ప్రజలు మరచిపోలేరన్నారు. సింహాచలం కుమారుడు,

వార్త‌లు

పాలంగి గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వనమహోత్సవం 2025 సందర్భంగా గురువారం ఉండ్రాజవరం మండలం, పాలంగి గ్రామంలో సంపద సృష్టి కేంద్రం వద్ద పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండ్రాజవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి వి ఎస్ రామారావు, పంచాయతీ విస్తరణ అధికారి ఆంజనేయ శర్మ, పాలంగి గ్రామ సర్పంచ్ బొక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి వన మహోత్సవ ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ మండల

Scroll to Top