రాజకీయాలు

ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా ప.గో.జిల్లా బిసి నేత పాక సత్యనారాయణ

▪️రాజ్యసభ అభ్యర్థిగా ప.గో.జిల్లా బీజేపీ నేత పాక వెంకటసత్యనారాయణ▪️అధికారికంగా వెల్లడించిన బీజేపీ నాయకత్వం▪️రేపు మధ్యాహ్నం 3గంటలకు ముగియనున్న నామినేషన్ల గడువు.▪️బీజేపీ ఏపీ కోర్‌ గ్రూప్‌ సమావేశంలో నిర్ణయం.

రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీలో డీలిమిటేషన్ పై తీర్మానం – అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం స్టాలిన్..

తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం స్టాలిన్.. డీలిమిటేషన్ అంశంపై దేశంలో తీర్మానం చేసిన మొదటి రాష్ట్రంగా తమిళనాడు.. ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన తమిళనాడు అసెంబ్లీ.. దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో ప్రధానమంత్రి మోదీని కలిసి డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రోరేటా ప్రకారం చేయాలని డిమాండ్ చేయనున్న దక్షిణాది రాష్ట్రాల జేఏసీ ఎంపీలు.. పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అంటున్న స్టాలిన్.. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల డిమాండ్ కు మద్దతు తెలుపుతున్న

రాజకీయాలు

నామినేటెడ్ పోస్టుల మూడో జాబితా భర్తీకి రెడీ!

▪దేవాలయాల పాలక మండళ్లపై కసరత్తు పూర్తి▪సిద్ధమౌతున్న 222 మార్కెట్ యార్డ్ కమిటీల జాబితా.▪చైర్మన్ పదవులకు 2 నుంచి 3 పేర్ల ప్రతిపాదనలు.▪ఈ వారంలో పదవుల భర్తీకి సన్నాహాలు. రాష్ట్రంలో పలు ప్రముఖ దేవాలయాల పాలక మండళ్లను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇప్పటికే పాలకమండళ్ల నియామకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు పూర్తిస్తాయి నివేదిక చేరింది. తెలుగుదేశంతో పాటు బీజేపీ, జనసేన పార్టీలిచ్చిన సిఫార్సుల జాబితా ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరినట్టు సమాచారం.

రాజకీయాలు

ఎమ్మెల్యేలందరూ అబద్దాలు చెబుతూ కాలం గడిపేస్తున్నారు – మాజీమంత్రి కారుమూరి

విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇచ్చామని, ఉచిత బస్సు తిరుగుతున్నాయని జాతీయ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాకా ఊదుతున్నారని ఆయన మాదిరిగానే ఆవు చేలో మేస్తే దూడ గట్టుమీద మేస్తుందా అన్నట్లుగా ఎమ్మెల్యేలందరూ అబద్దాలు చెబుతూ కాలం గడిపేస్తున్నారని మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్‌ మీడియాలో కూటమి బండారాన్ని ఉతికారేస్తున్నారని, బస్సులు మాఇంటికి వచ్చి ఎక్కించుకుంటున్నాయని, గ్యాస్‌ సిలిండర్లు బుక్‌ చేయకుండానే ఇంటికి ఉచితంగా

రాజకీయాలు

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు ఖరారు

శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబు కి సమాచారం ఇచ్చారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

రాజకీయాలు, వార్త‌లు

కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థన

విశాఖపట్నం:ఫిబ్రవరి 24 (కోస్టల్ న్యూస్) కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించిన కూటమి శ్రేణులు గెలిపించాలని అభ్యర్థన గవర్నమెంట్ హై స్కూల్ రైల్వే క్వార్టర్స్ మరియు రైల్వే న్యూకాలనీ కెఎన్ మ్ స్కూల్ లలో ముఖ్య సమావేశం ఏర్పాటు చేసారు. ఈనెల 27వ తారీఖున జరగనున్న ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా జనసేన పార్టీ

రాజకీయాలు, వార్త‌లు

జనసేన శాసనసభాపక్ష సమావేశం

మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నిర్వహిస్తోన్న శాసనసభాపక్ష సమావేశానికి హాజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ , మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు..

రాజకీయాలు

భారతరత్న అంబేడ్కర్ ని అవమానిస్తే సహించేదిలేదు

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుపట్నం నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయనకు పార్లమెంటులో జరిగిన అవమానం గురించి పట్టణ కాంగ్రెస్ తరపున అమిత్ షా ని తక్షణమే పదవికి రాజీనామా చేసి బహిరంగంగా దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని దేవాలయం లాంటి పార్లమెంట్లో హేళనగా మాట్లాడుతూ అవమానపరిచినారు. ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరు మనోభావాలు దెబ్బతిన్నాయి ఇప్పటికైనా ప్రధానమంత్రి మోడీ కళ్ళుతెరిచి

రాజకీయాలు

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా సోషల్ మీడియా విభాగం ఆత్మీయ సమావేశం

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో సోషల్ మీడియా విభాగం ఆత్మీయ సమావేశం భీమవరం పట్టణంలో గల వైసిపి జిల్లా కేంద్ర కార్యాలయం నందు పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్ సోషల్ మీడియాసమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా జిల్లా పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పార్లమెంట్ కో ఆర్డినేటర్ ఉమాబాల, పాలకొల్లు ఇన్చార్జి గుడాల గోపి, ఎం.ఎల్.సి. కవురు శ్రీనివాస్, సోషల్

రాజకీయాలు

తణుకు పట్టణ బిజెపి అధ్యక్షులుగా బొల్లాడ నాగరాజు

పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బొల్లాడ నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణ అధ్యక్షులు పెద్దమల్లు అవినాష్ కాంత్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఈ ఎన్నికలకు జిల్లా కన్వీనర్, ఎన్నికల పరిశీలకులు పేరిచర్ల సుభాష్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి, తణుకు అసెంబ్లీ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, టౌన్ ఎన్నికల అధికారి సింహాద్రి లక్ష్మణ కుమార్ గుప్తా ల పర్యవేక్షణలో నిర్వహించిన సమావేశ కార్యక్రమంలో

Scroll to Top