చివటం సుపరిపాలన తొలిఆడుగులో పాల్గొన్నమంత్రి గొట్టిపాటి
నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & మాజీ శాసనసభ్యులు మరియు నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో జరిగిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవి కుమార్ మరియు APIIC చైర్మన్ మంతెన రామరాజు. ఈ కార్యక్రమం లో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మండల, గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, […]