వార్త‌లు

తణుకు జడ్.పి.హైస్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం

జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల తణుకు నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ప్రధానోపాధ్యాయురాలు కే. పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తణుకు ఉపవిద్యాశాఖ అధికారి డి.మురళి సత్యనారాయణ అదేవిధంగా జీవశాస్త్ర విభాగం ఉపాధ్యాయులు జే. ఉమాదేవి,వెంకటలక్ష్మి, పాల్ డేవిడ్రాజు, సులోచన రాణి,రాంబాబు, సుజాత భాను శ్రీ లక్ష్మీ,షరీఫ్, దుర్గారావు,ఎస్ఎంసి సభ్యులు, చైర్మన్ వెంకటలక్ష్మి తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం డా . ఉమర్ అలీషా […]

వార్త‌లు

మాజీ మంత్రి కారుమూరి అధ్వర్యంలో తణుకులో వెన్నుపోటు దినం

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత YS Jagan Mohan Reddy పిలుపు మేరకు తణుకు నియోజకవర్గం, తణుకు పట్టణంలో ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు వెన్నుపోటు దినం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున YSR Congress Party – YSRCP నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఏడాదిగా కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించాలనే ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది.

వార్త‌లు

ఏ.పి. స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గా బూరుగుపల్లి శేషారావు ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్గా నిడదవోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్చార్జ్ బూరుగుపల్లి శేషారావు గురువారం తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చంనాయుడు బూరుగుపల్లి శేషారావుచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి నిడదవోలు నియోజకవర్గం నుండి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి తాడేపల్లి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ అభిమాన నాయకునికి అత్యున్నత స్థాయి

వార్త‌లు

బూరుగుపల్లి ప్రమాణస్వీకారానికి చివటం నుండి తరలివెళ్ళిన టిడిపి నాయకులు

నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు అమరావతిలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఉండ్రాజవరం మండలం చివటం గ్రామం నుండి బయలుదేరి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో చివటం ఎంపిటిసి వేముల వెంకట సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

వార్త‌లు

నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

ఇంట్లో మహిళల జోలికి వస్తే ఖబడ్దార్ కారుమూరి ‘కె టాక్స్‌’ పేరుతో ప్రజలను దోచుకున్న కారుమూరి కారుమూరి పాపపు పనులు తమపై రుద్దుతున్నాడు కారుమూరి చేసిన అక్రమాలు ప్రజలకు తెలుసు మాజీ మంత్రి కారుమూరిపై ఎమ్మెల్యే రాధాకృష్ణ ధ్వజం తనపైనా, తన కుటుంబంపైనా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు వాటిని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి తృణప్రాయంగా వదులకుని రాజీనామా చేస్తానని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సవాల్‌ విసిరారు. ఇంట్లో మహిళల

వార్త‌లు

పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి

ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటేలా లక్ష్యం పెట్టుకోవాలి తణుకులో ప్రారంభమైన కోటి మొక్కల వన మహోత్సవం ప్రారంభించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకులో పది వేల మొక్కలు నాటాలని లక్ష్యం పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటేలా లక్ష్యంగా తీసుకోవాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “కోటి మొక్కల వన మహోత్సవం” కార్యక్రమంలో భాగంగా గురువారం తణుకు

వార్త‌లు

యోగాను నిత్యజీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి

యోగా వల్ల ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలి ఈనెల 21న విశాఖలో ఐదు లక్షల మందితో యోగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి తణుకులో వేలాది మందితో యోగాంధ్ర- 2025 యోగాను నిత్యజీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. యోగాంధ్ర- 2025 కార్యక్రమంలో భాగంగా గురువారం తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన యోగాసనాలు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో

వార్త‌లు

పచ్చదనం పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం ఏడీసీఎల్ పార్క్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న వనమహోత్సవం కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి కందుల దుర్గేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన

వార్త‌లు

మంత్రి కందుల దుర్గేష్ చొరవతో నిడదవోలులో అదనంగా 8300 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు చర్యలు

మంత్రి ఆదేశాలతో రైతుల నుండి మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వ ధరకే తీసుకుంటామని హామీ ఇచ్చిన మిల్లర్లు ఉండ్రాజవరం మండలంలో 3800, నిడదవోలులో 3500, పెరవలి మండలంలో 1000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ సత్వరమే కొనుగోలుకు చర్యలు తీసుకున్న మంత్రి దుర్గేష్ పనితీరుపై హర్షం వ్యక్తం చేసిన రైతాంగం అడిగిన వెంటనే 50 శాతంకు పైగా ధాన్యం కొనుగోలుకు అవకాశమిచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో అదనంగా మరో

వార్త‌లు

ఆల్ ది బెస్ట్ బూరుగుపల్లి శేషారావు

ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన బూరుగుపల్లి శేషారావును కలిసి శుభాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేయాలని సూచన అమరావతి: నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్ డీసీ)

Scroll to Top