తణుకు జడ్.పి.హైస్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల తణుకు నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ప్రధానోపాధ్యాయురాలు కే. పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తణుకు ఉపవిద్యాశాఖ అధికారి డి.మురళి సత్యనారాయణ అదేవిధంగా జీవశాస్త్ర విభాగం ఉపాధ్యాయులు జే. ఉమాదేవి,వెంకటలక్ష్మి, పాల్ డేవిడ్రాజు, సులోచన రాణి,రాంబాబు, సుజాత భాను శ్రీ లక్ష్మీ,షరీఫ్, దుర్గారావు,ఎస్ఎంసి సభ్యులు, చైర్మన్ వెంకటలక్ష్మి తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం డా . ఉమర్ అలీషా […]