వార్త‌లు

ఉద్యోగుల సమస్యల పరిష్కారం ప్రభుత్వ బాధ్యత

ఉద్యోగుల సమస్యలు ఒక్కొక్కటిగా అన్నీ పరిష్కరిస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ మహాసభలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నూటికి నూరు శాతం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపిన మంత్రి దుర్గేష్ విజయవాడ : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకెళ్లి ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గురువారం విజయవాడ ఎస్ ఎస్ కన్వెన్షన్ హాల్ […]

వార్త‌లు

అద్భుత పర్యాటక కేంద్రంగా మంగినపూడి బీచ్

మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్ చేతుల మీదుగా అట్టహాసంగా మసులా బీచ్ ఫెస్టివల్ -2025 ప్రారంభం ఫెస్టివల్ ఏర్పాట్లను చేసిన మంత్రి కొల్లు రవీంద్ర, అధికార యంత్రాంగాన్ని ప్రశంసించిన మంత్రి దుర్గేష్ సమగ్ర బీచ్ ఫెస్టివల్ గా రూపొందించిన తీరును కొనియాడిన మంత్రి కందుల దుర్గేష్ బీచ్ ఫెస్టివల్ విజయవంతం కావాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ మచిలీపట్నం: మసులా బీచ్ ఫెస్టివల్ తో బందరు కొత్త రూపు సంతరించుకుందని, త్వరలో ఈ ప్రాంతాన్ని అద్భుత పర్యాటక

వార్త‌లు

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అయిదుగురు అరెస్టు

తణుకు ఎస్‌బీఐ సీడీఎంలో జమ చేసేందుకు ప్రయత్నం రూ. 1.67 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం మీడియా సమావేశంలో తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాధ్ మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని వెల్లడి నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న అయిదుగురు వ్యక్తులను మంగళవారం తణుకు పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. తణుకు పట్టణ ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌ వద్ద సీడీఎం మెషీన్‌లో జమ చేయడంతో గుట్టు రట్టయ్యింది. ఈ ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు

వార్త‌లు

అత్తిలి మండలి మండలంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్

వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం అత్తిలి మండలి మండలంలో పాలూరు గ్రామ కమ్యూనిటీ హాల్ నందు మంగళవారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డేబోరా ఆయిల్ ఫామ్ ప్రధాన శాస్త్రవేత్త ఎం.వి. ప్రసాద్, మార్టేరు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కీటక విభాగ శాస్త్రవేత్త ఆనంద్ కుమార్, ప్లాంట్ బ్రీడింగ్ శాస్త్రవేత్త తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలూరు ఈడూరు కొమ్మర రైతులతో సార్వా పంటలో ఆచరించవలసిన యాజమాన్య

వార్త‌లు

జూన్‌ 5న తణుకులో యోగాంధ్ర–2025

విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ పిలుపు రానున్న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకు పట్టణంలో ఈనెల 5న యోగాంధ్ర–2025 కార్యక్రమం నిర్వహించనున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల లో ఈనెల 5, గురువారం ఉదయం 6 గంటలకు యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యోగా ట్రైనర్లు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు, కూటమి నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ పిలుపునిచ్చారు.

వార్త‌లు

మహిళల ఆర్థికాభివృద్ధికి చిరునామ ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలు

నిడదవోలులో పేదింటి మహిళల కోసం ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ మహిళామణులకు ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన కల్పించే లక్ష్యంతో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలు ఏర్పాటు స్వయం ఉపాధితో మహిళలకు ఆర్థిక పరిపుష్టి కలుగుతుందన్న మంత్రి 90 రోజుల శిక్షణలో ప్రతి రోజు క్రమం తప్పకుండా హాజరై నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మంత్రి దుర్గేష్ సూచన 3 నెలల శిక్షణ పూర్తయిన అనంతరం ఉచితంగా కుట్టు మిషన్ అందిస్తామని వెల్లడి నియోజకవర్గంలో

వార్త‌లు

ఏఎన్ఎం – ఆశ వర్కర్లకు సైబర్ నేరాలుపై అవగాహన సమావేశం

డాన్ బాస్కో నవజీవన బాల భవన్ స్వచ్ఛంద సేవా సంస్థ విజయవాడ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలో గల పీహెచ్సీ నందు MLHP, ఏఎన్ఎం మరియు ఆశ వర్కర్లకు సైబర్ నేరాలు వాటిపై తీసుకోవలసిన జాగ్రత్తలు, సురక్షితమైన డిజిటల్ పౌరులుగా ఉండుటకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమమును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల కస్టర్ కోఆర్డినేటర్ శ్రీ తేజ మాట్లాడుతూ, ప్రస్తుతం కాలంలో సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయని

వార్త‌లు

ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ ఇంటెన్సిఫైడ్ క్యాంపెనింగ్ శిక్షణ

ఆశ కార్యకర్తలకు టీబీ ఇంటెన్సిఫైడ్ క్యాంపెనింగ్ శిక్షణ కార్యక్రమం. మంగళవారం ఉండ్రాజవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆశ కార్యకర్తలకు టీబీ ఇంటెన్సిఫైడ్ క్యాంపెనింగ్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో వైద్యురాలు డాక్టర్ ఆర్ ఉష దేవి మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు రాత్రిపూట జ్వరం బరువు తక్కువగా ఉన్న వారిని గుర్తించి వారికి టీవీ నిర్ధారణ పరీక్షలు చేయించవలసిందిగా సూచించారు టీబీ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఆశాజ్యోతి ఆధ్వర్యంలో ఈ శిక్షణ

వార్త‌లు

తణుకు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రపంచ క్లబ్ ఫుట్ దినోత్సవం

ప్రపంచ క్లబ్ ఫుట్ దినోత్సవం సందర్భంగా మంగళవారం తణుకు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం క్యూర్ ఇంటర్నేషనల్ ఇండియా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో పుట్టుకతో వచ్చే లోపంతో అయినా క్లబ్ ఫుట్ అనేది అత్యంత సాధారణమైన వైకల్యం అని అన్నారు. వికృతమైన పాదం అరికాలు నేలపై చదునుగా ఉంచలేని విధంగా మెలి తిరిగి ఉంటుందని క్లబ్ ఫుట్ అనేది అన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు సరైన సమయంలో

వార్త‌లు

తణుకులో 16 మందికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు

రూ. 11.55 లక్షలు అందజేసిన కూటమి నేతలు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆదేశాలతో చెక్కులు పంపిణీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి బాధితులకు ఆర్థిక సాయం అందించడంలో రాష్ట్రంలోనే తణుకు నియోజకవర్గం ముందంజలో ఉందని తెలుగుదేశం పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ అన్నారు. తణుకు నియోజకవర్గంలోని 11 మందికి సోమవారం రూ. 11.55 లక్షల విలువైన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను కూటమి నాయకులు అందజేశారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

Scroll to Top