వార్త‌లు

తణుకు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ప్రపంచ క్లబ్ ఫుట్ దినోత్సవం

ప్రపంచ క్లబ్ ఫుట్ దినోత్సవం సందర్భంగా మంగళవారం తణుకు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం క్యూర్ ఇంటర్నేషనల్ ఇండియా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో పుట్టుకతో వచ్చే లోపంతో అయినా క్లబ్ ఫుట్ అనేది అత్యంత సాధారణమైన వైకల్యం అని అన్నారు. వికృతమైన పాదం అరికాలు నేలపై చదునుగా ఉంచలేని విధంగా మెలి తిరిగి ఉంటుందని క్లబ్ ఫుట్ అనేది అన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు సరైన సమయంలో […]

వార్త‌లు

తణుకులో 16 మందికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు

రూ. 11.55 లక్షలు అందజేసిన కూటమి నేతలు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆదేశాలతో చెక్కులు పంపిణీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి బాధితులకు ఆర్థిక సాయం అందించడంలో రాష్ట్రంలోనే తణుకు నియోజకవర్గం ముందంజలో ఉందని తెలుగుదేశం పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ అన్నారు. తణుకు నియోజకవర్గంలోని 11 మందికి సోమవారం రూ. 11.55 లక్షల విలువైన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను కూటమి నాయకులు అందజేశారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

వార్త‌లు

ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ జవహర్‌కు ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందనలు

పూలగుచ్ఛం, శాలువాతో అభినందించిన రాధాకృష్ణ ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ కేఎస్‌ జవహర్‌ను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందించారు. సోమవారం విజయవాడలో ఎస్సీ కమిషన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన పుష్ఫగుచ్ఛం, శాలువాతో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్షించారు.

వార్త‌లు

ప్రతి గ్రామము టీబి రహిత గ్రామం – 100 డేస్ టీబీ క్యాంపైనింగ్ ప్రారంభం

పెరవలి మండలం అజ్జరం గ్రామంలో సోమవారం టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా 100 డేస్ టీబి క్యాంపైనింగ్ కార్యక్రమం ఎంపీపీ కార్చెర్ల సీతారాం ప్రసాద్ చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది, క్షయ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు, అనంతరం టీబీ ట్రీట్మెంట్ పొందుతున్న వ్యాధిగ్రస్తులకు పోషకాహారం కిట్స్ అందజేశారు,పెరవలి ప్రాథమిక వైద్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ ఇ. తేజశ్రీ మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు రాత్రిపూట జ్వరం బరువు తగ్గటం

వార్త‌లు

తూ.గో జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి

బాధితులను ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని హామీ తరుచు రోడ్డు ప్రమాద ఘటనలు, గోదావరిలో మునిగి చనిపోతుండటంపై ఆవేదన ఘటనలు పునరావృతం కాకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని వెల్లడి రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి చెందారు. సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తమైన మంత్రి దుర్గేష్ హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు.విగతజీవులై ఉన్న మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. తరుచు

వార్త‌లు

కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా “వెన్నుపోటు దినం”

కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా నిడదవోలు పట్టణ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నందు జూన్ 4వ తేదీన జరగనున్న “వెన్ను పోటు దినం” కార్యక్రమం సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో “వెన్ను పోటు దినం” పోస్టర్ లు ఆవిష్కరించి. అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడిన నిడదవోలు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి మాజీ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు, జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాల్ కృష్ణ, రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిశీలికులు

వార్త‌లు

నిడదవోలు పురపాలక సంఘంలో జనసేన పాగా

వైస్ ఛైర్మన్ గా వజీర్ ఎంపిక కావడంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం • రాష్ట్రంలో జనసేన పార్టీ కైవసం చేసుకున్న ఏకైక మున్సిపాలిటీ నిడదవోలు అని మంత్రి దుర్గేష్ వెల్లడి • ఇది ఆరంభం మాత్రమే.. భవిష్యత్ లో జరిగే ఏ ఎన్నికల్లో అయినా కూటమి విజయంలో జనసేనది కీలకపాత్ర అని పేర్కొన్న మంత్రి దుర్గేష్ • జూన్ 4న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా నిర్వహిస్తోన్న పండుగలో రాష్ట్ర ప్రభుత్వానికి కానుకగా

వార్త‌లు

జూన్ 4న వెన్నుపోటుదినం పోస్టర్ ఆవిష్కరణ

ఆదివారం తణుకు పట్టణంలోని వైయస్సార్సీపి పార్టీ కార్యాలయం నందు జూన్ 4వ తేదీన జరిగే “వెన్ను పోటు దినం” కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, వాటిని అమలుచేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తుందని, ప్రజలకు తెలియచెప్పేందుకే వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామన్నారు.

వార్త‌లు

స్వాతంత్ర సమరయోధుడు యువకిశోరం సర్దార్ భగత్ సింగ్ నేటి యువతకు స్ఫూర్తి

స్వాతంత్ర సమరయోధుడు యువకిశోరం సర్దార్ భగత్ సింగ్ నేటి యువతకు స్ఫూర్తి అని ఉదయగోదావరి జిల్లాల శాసనమండలి సభ్యులు బి. గోపి మూర్తి కొనియాడారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో మినీ బైపాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ భగత్ సింగ్ విగ్రహాన్ని ఉభయగోదావరి జిల్లాల శాసనమండలి సభ్యులు బి. గోపి మూర్తి ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జెండా స్థూపాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్

వార్త‌లు

మహిళల ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి

మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియోజకవర్గంలో నాలుగు కేంద్రాల్లో కుట్టు మిషన్ శిక్షణ వేల్పూరులో శిక్షణ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఆదివారం ప్రారంభించిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలో

Scroll to Top