వార్త‌లు

ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు పది వేల రూపాయలనగదు పురస్కారం

ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటేషన్ లో ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు పది వేల రూపాయలనగదు పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్ “సామల లక్ష్మయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్” వారు నిర్వహించిన ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటేషన్లో వెంపటాపు” if i were to be borne tomorrow “శీర్షిక తో చిత్ర రచన చేసిన చిత్రానికి పదివేల రూపాయల నగదు బహుమతి గెలుచుకుంది ఈ నెల 14,15,16 తేదీలు నెహ్రూ ఆర్ట్ గేలరీ హైదరాబాద్ లో […]

వార్త‌లు

ఉండి నియోజకవర్గంలో బాబు షూరిటీ – మోసం గ్యారంటీ

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో గురువారం జరిగిన బాబు బ్యూటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్ పివిఎల్ నరసింహారాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రీజినల్ కోఆర్డినేటర్ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి నాయకులు కార్యకర్తలు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాక్షేత్రంలో కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలను, అక్రమ కేసులను భరిస్తున్నారని, అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్నేతలని అన్నారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్

వార్త‌లు

నాటుసారా రహిత మండలంగా నిడదవోలు మండలం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాటుసారా రహిత రాష్ట్రంగా చేయుటకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “నవోదయం 2.0” కార్యక్రమం చేపట్టబడింది. ఈ సందర్భంగా బుధవారం నిడదవోలు ప్రోహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల నిడదవోలు మండలంలో గతంలో నాటుసారాయి కేసులు నమోదు కాబడిన మునిపల్లి, కోరుమామిడి, తాడిమళ్ళ గ్రామాలను ‘సి’ కేటగిరీ గ్రామాలుగా వర్గీకరించి గతంలో నాటుసారాయి కేసులలోని నిందితుల యొక్క ప్రస్తుత స్థితిగతులను గ్రామస్థాయి కమిటీల ద్వారా క్షుణ్ణంగా పరిశీలించడం గత నాలుగు నెలల కాలంలో పైన

వార్త‌లు

శ్రీశైలం ఆలయ ఉద్యోగి చేతివాటం – హుండీలో సొమ్ము అపహరణ

విధుల నుంచి తొలగింపు శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఆలయ పరిచారకుడు హెచ్.విద్యాధర్ హుండీ సొమ్మును తస్కరిస్తూ బుధవారం పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా కార్యనిర్వాణాధికారి శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు బుధవారం వేకువ జామున 2.30 గంటల సమయంలో కార్యనిర్వాణా అధికారి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో ఆలయ పరిచారకుడు హెచ్. విద్యాధర్ దేవాలయములోని రత్నగర్భగణపతి స్వామి ఆలయానికి దగ్గరలో ఉన్న క్లాత్ హుండీ వద్ద అనుమానాస్పదంగా ఉండటాన్ని నిర్వాహణాధికారి గుర్తించారు. వెంటనే వెళ్లి ఆకస్మిక

వార్త‌లు

విద్యుత్‌ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి – ఎమ్మెల్యే రాధాకృష్ణ

విద్యుత్‌ శాఖ అధికారులతో ఎమ్మెల్యే రాధాకృష్ణ సమీక్ష తణుకు నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లోని పలు విద్యుత్‌ సబ్‌స్టేషన్ల పరిధిలోని విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బందితో ఈరోజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన మీ సమస్య మా పరిష్కారం ద్వారా వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. లో ఓల్టేజి

వార్త‌లు

పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్రంలో తణుకు మూడోస్థానం

కూటమి ప్రభుత్వంలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకులో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం పారిశుద్ధ్యం నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో రాష్ట్రస్థాయిలోనే తణుకు పట్టణం మూడో స్థానంలో నిలిచిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా పారిశుద్ధ్యం నిర్వహణ చేపట్టి, దోమల నివారణకు కృషి చేసి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం తణుకు

వార్త‌లు

దాతృత్వాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి

ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు వరిఘేడులో కళావేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంత ఆస్తులు సంపాదించినప్పటికీ సమాజం కోసం ఎంతో కొంత ఖర్చు పెడుతూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రతి ఒక్కరు దాతృత్వాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం వరిఘేడు గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో సుమారు రూ. 6 లక్షల వ్యయంతో గ్రామానికి చెందిన అడ్డాల కృష్ణారావు, అనంతలక్ష్మి దంపతుల కుమారులు నిర్మించిన కళావేదిక ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ

వార్త‌లు

ఆంధ్రప్రదేశ్‌కే తలమానికం కానున్న ఉండ్రాజవరంలో మైత్రేయ బుద్ధ విహార

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డి.ఐ.జి గా విధులు నిర్వహించిన విశ్రాంత ఐపిఏస్ అధికారి బుధవారం చెన్నూరి ఆంజనేయరెడ్డి ఉండ్రాజవరం బౌద్ధ ధమ్మపీఠం ఆధ్వర్యంలో సందర్శించారు.. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న మైత్రేయ బుద్ధ విహార ఆలయాన్ని సందర్శించి మాట్లాడుతూ బుద్ధగయలోని ప్రధాన ఆరామ నమూనాగా నిర్మితమౌతున్న ఈ మైత్రేయ బుద్ధ విహార పూర్తయితే, ఈ విహారను దర్శించడానికి భారతదేశం నలుమూలల నుండేకాక విదేశాలనుండి కూడా యాత్రికులు సదర్శిస్తారని, ఈ నిర్మాణం ఉభయగోదావారి జిల్లాలలకే కాక యావత్ ఆంధ్రప్రదేశ్‌కే తలమానికం

వార్త‌లు

తాడిపర్రు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ తెలుగుదేశం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా, ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాలు అలాగే సాధించిన విజయాలు, అలాగే కూటమి ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి తెలియచేసే ప్రక్రియే డోర్ టు డోర్ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు సారధ్యంలో ఉండ్రాజవరo మండలం తాడిపర్రు గ్రామంలో నిర్వహించిన “సుపరిపాలనలో తొలి అడుగు -ఇంటింటికీ తెలుగుదేశం”

వార్త‌లు

తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకొని కోట నిర్మించుకొన్న మహానటుడు కోట శ్రీనివాసరావు

ప్రముఖ నటులు, పద్మశ్రీ గ్రహీత కోట శ్రీనివాసరావు మరణం బాధాకరం :- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ కోట శ్రీనివాసరావు ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి: ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతాపం వ్యక్తం చేశారు.కోట శ్రీనివాసరావు మృతిపై ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని,

Scroll to Top