వార్త‌లు

వైసీపీ హయాంలో ఆదాయ వనరుగా ప్రజా పంపిణీ వ్యవస్థ

ప్రణాళిక బద్ధంగా ఎండియు వాహనాల ద్వారా అక్రమాలు కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు రేషన్ బియ్యం తరలింపు అక్రమాలు అరికట్టడానికి తిరిగి రేషన్ షాపులు పునఃప్రారంభం తణుకు నియోజవర్గంలో 140 షాపులు ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రజా పంపిణీ వ్యవస్థను ఒక ఆదాయ వనరుగా మార్చుకొని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. వేల కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. ఒక ప్రణాళిక బద్దంగా రాష్ట్రవ్యాప్తంగా ఎండీయూ వాహనాలను ప్రవేశపెట్టి వాటి […]

వార్త‌లు

కలెక్టరేట్ లో జూన్ 3 న వికాస ఆద్వర్యంలో జాబ్ మేళా

** వికాస కేంద్రం , తూర్పు గోదావరి జూన్ 3 వ తేదీ మంగళవారం ఉదయం “వికాస” ఆధ్వర్యంలో తూర్పు గోదావరీ జిల్లా కలెక్టరేట్ లో ప్రముఖ ‘ఐ టి సి లిమిటెడ్ ఫుడ్స్ డివిజన్’ కంపెనీలలో ఆపరేటర్ జాబ్స్ సంబంధించి “జాబ్ మేళా” నిర్వహిస్తున్నట్లు ” వికాస “ప్రాజెక్ట్ డైరెక్టర్ కే.లచ్చారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళలో ఆపరేటర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉద్యోగాలకు ఐ టి ఐ,

వార్త‌లు

పేద కుటుంబాలకు చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ

ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టామన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఉండ్రాజవరం మండలం సత్యవాడలో రేషన్ షాపులను పునః ప్రారంభించిన మంత్రి దుర్గేష్ స్వయంగా లబ్ధిదారులకు రేషన్ సరకులు పంపిణీ చేసిన మంత్రి ప్రజలకు నిత్యావసరాలు నిరాటంకంగా అందించాలనే లక్ష్యం ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో రేషన్ షాపులు దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే

వార్త‌లు

ఉండ్రాజవరం నిర్మల మాతాజీ ధ్యానమందిరంలో ఘనంగా వేసవి శిక్షణా తరగతుల ముగింపు సభ

ధ్యానము ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుందనీ, ధ్యానము ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుందని ఉండ్రాజవరంలోని నిర్మల మాతాజీ ముఖ్య నిర్వాహకులు బంధకవి సాయి శేఖర్ అన్నారు. విద్యార్థినీవిద్యార్థులకు జరిగిన వేసవిశిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. శనివారం రాత్రి స్థానిక నిమ్మతోటలో ఉన్న నిర్మల మాతాజీ ధ్యానమందిరంలో ఈ వేసవి శిక్షణా తరగతుల శిబిరం ముగింపు సమావేశం జరిగింది. తొలుత ధ్యానమందిరం మరో నిర్వాహకులు కుదప ఉమాశంకర్ ఆహూతులకు స్వాగతం పలికారు. సభా వేదికను తెలుగు

వార్త‌లు

భాగ్యనగరంలో ప్రపంచ సుందరి పోటీలు

భాగ్యనగరంలో జరిగిన ప్రపంచ సుందరి పోటీలు నిర్వహణ గురించి వావిలాల సరళాదేవి మాట్లాడుతూ మే 7 నుండి 31 వరకు‌ ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలకి నేను తెలియచేయు విషయం అర్థనగ్న ప్రదర్శనలతో మన సాంప్రదాయంని పక్కనపెట్టి పోటీల్లో విజేతలకు కోట్ల రూపాయలు బహుమతిగా ఇచ్చే బదులుగా మన దేశంలో ఆర్థికంగా, నిరక్షరాస్యతతో, అనారోగ్యం కారణంగా ఇలా ఎన్నో సమస్యలతో బాధపడేవారిని ఆదుకుంటే దేశానికి ఎంతోమేలు చేసిన వారవుతారు కదా అని సరళాదేవి

వార్త‌లు

గుండె చికిత్సకు జనసేవక్ ఫౌండేషన్ ఆర్ధిక సహాయం

ఇరగవరం మండలం గోటేరు గ్రామానికి చెందిన తోట సత్యనారాయణకి గతంలో హార్ట్ కి ఓపెన్ సర్జరీ జరిగింది, ఇటీవల జ్వరం వచ్చిందని హాస్పిటల్ కి వెళ్ళితే డాక్టర్ అన్ని టెస్ట్ లు చేసి గుండె దగ్గర నరం బాగా ఉబ్బింది, వెంటనే మరలా ఆపరేషన్ చెయ్యాలి లేకపోతే ప్రాణానికి చాలా ప్రమాదం అని తెలిపారని కానీ ఆపరేషన్ ఇక్కడ చేయడానికి కావలసిన పరికరాలు లేవు, హైదరాబాద్ గాని చెన్నై గాని వెళ్ళాలని తెలుపగా సత్యనారాయణ కుటుంబ సభ్యులుతో

వార్త‌లు

అహల్య బాయ్ హోల్కర్ త్రి శత జయంతి వేడుకలు మన రాజమండ్రి లో ఘనంగా నిర్వహించడం జరిగినది దీనికి ముఖ్యఅతిథిగా చత్తీస్గడ్ ఉపముఖ్యమంత్రి అరుణ్ చావో గారు మరియు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు,ఎమ్మెల్సీ సోమ వీర్రాజు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు, వివిధ మండలాల అధ్యక్షులు మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఉన్నారు

వార్త‌లు

అండగా ఉంటా… అధైర్యపడొద్దు

నిడదవోలు పట్టణంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసానిచ్చిన మంత్రి దుర్గేష్ నిడదవోలు పట్టణంలో శనివారం పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ పలు కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని, అధైర్యపడవద్దని సూచించారు. తొలుత పట్టణంలోని 4వ వార్డులో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని ఆరోగ్యంగా ఇంటికి వచ్చిన గంగుల గోపియాదవ్ ను పరామర్శించి ఆరోగ్య వివరాలను, స్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం 8వ వార్డు లో ఇటీవల గోదావరి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన నెత్తి ప్రకాష్

వార్త‌లు

నిడదవోలులో యుద్ధ ప్రాతిపదికన ఆర్వోబీ పనులు పూర్తిచేయాలి

నిడదవోలులో యుద్ధ ప్రాతిపదికన ఆర్వోబీ పనులు పూర్తిచేయాలి క్షేత్రస్థాయిలో ఆర్వోబీ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి దుర్గేష్ స్థానిక వ్యాపారులను, వాహనదారులతో చర్చించి సమస్యలను ఆరా తీసిన మంత్రి దుర్గేష్ డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఆదేశం వాహన ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయం ఆర్వోబీ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి, ప్రజారవాణాకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశంక్షేత్రస్థాయిలో ఆర్వోబీ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు

వార్త‌లు

ఘనంగా అహల్యా బాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలు..

ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనమండలి సభ్యులు పి. వి. ఎన్ మాధవ్ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బారతీయ జనతా పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి ఆధ్వర్యంలో బారతీయ జనతా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ పర్యవేక్షణలో రాణి పుణ్య శ్లోక అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలు స్థానిక వి. కె ఫంక్షన్ హాల్ లో శనివారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి మాజీ శాసనమండలి

Scroll to Top