వార్త‌లు

దాతృత్వాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి

ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపు వరిఘేడులో కళావేదిక ప్రారంభించిన ఎమ్మెల్యే ఎంత ఆస్తులు సంపాదించినప్పటికీ సమాజం కోసం ఎంతో కొంత ఖర్చు పెడుతూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రతి ఒక్కరు దాతృత్వాన్ని అలవర్చుకోవాలని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం వరిఘేడు గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో సుమారు రూ. 6 లక్షల వ్యయంతో గ్రామానికి చెందిన అడ్డాల కృష్ణారావు, అనంతలక్ష్మి దంపతుల కుమారులు నిర్మించిన కళావేదిక ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ […]

వార్త‌లు

ఆంధ్రప్రదేశ్‌కే తలమానికం కానున్న ఉండ్రాజవరంలో మైత్రేయ బుద్ధ విహార

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డి.ఐ.జి గా విధులు నిర్వహించిన విశ్రాంత ఐపిఏస్ అధికారి బుధవారం చెన్నూరి ఆంజనేయరెడ్డి ఉండ్రాజవరం బౌద్ధ ధమ్మపీఠం ఆధ్వర్యంలో సందర్శించారు.. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న మైత్రేయ బుద్ధ విహార ఆలయాన్ని సందర్శించి మాట్లాడుతూ బుద్ధగయలోని ప్రధాన ఆరామ నమూనాగా నిర్మితమౌతున్న ఈ మైత్రేయ బుద్ధ విహార పూర్తయితే, ఈ విహారను దర్శించడానికి భారతదేశం నలుమూలల నుండేకాక విదేశాలనుండి కూడా యాత్రికులు సదర్శిస్తారని, ఈ నిర్మాణం ఉభయగోదావారి జిల్లాలలకే కాక యావత్ ఆంధ్రప్రదేశ్‌కే తలమానికం

వార్త‌లు

తాడిపర్రు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ తెలుగుదేశం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా, ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాలు అలాగే సాధించిన విజయాలు, అలాగే కూటమి ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి తెలియచేసే ప్రక్రియే డోర్ టు డోర్ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు సారధ్యంలో ఉండ్రాజవరo మండలం తాడిపర్రు గ్రామంలో నిర్వహించిన “సుపరిపాలనలో తొలి అడుగు -ఇంటింటికీ తెలుగుదేశం”

వార్త‌లు

తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకొని కోట నిర్మించుకొన్న మహానటుడు కోట శ్రీనివాసరావు

ప్రముఖ నటులు, పద్మశ్రీ గ్రహీత కోట శ్రీనివాసరావు మరణం బాధాకరం :- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ కోట శ్రీనివాసరావు ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి: ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతాపం వ్యక్తం చేశారు.కోట శ్రీనివాసరావు మృతిపై ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని,

వార్త‌లు

యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

తణుకులో జాబ్ మేళా ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ దాదాపు 70 బహుళ జాతి సంస్థలు ఉద్యోగాల కల్పనకు అవకాశాలు హాజరైన సుమారు 3500 మంది అభ్యర్థులు తణుకు మహిళా కళాశాలలో ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళా యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.భవిష్యత్తులో ఉద్యోగాల కల్పనకు తణుకులో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ఒక వేదికగా నిలుస్తుందని చెప్పారు. ఆదివారం తణుకు కొండేపాటి సరోజినీ దేవి

వార్త‌లు

విశాఖపట్నం అంబేద్కర్ భవన్ లో ఆల్కహాలిక్స్ అనానిమస్

విశాఖపట్నం: జూలై 12 (కోస్టల్ న్యూస్) విశాఖపట్నం అంబేద్కర్ భవన్ లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 16 గ్రూప్స్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అతిరధ మహారధులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్, ఆల్కహాలిక్స్-అనానిమస్ సంస్థ వారు పుష్పగుచ్ఛం ఇచ్చి శ్రీనివాస్ ని సత్కరించారు ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ముందుగా ఇంతటి చక్కటి కార్యక్రమానికి తనని భాగస్వామ్యం చేసి

వార్త‌లు

తణుకు పట్టణాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయడానికి చర్యలు

గత ప్రభుత్వం పట్టణాన్ని మురికి కూపంలా తయారు చేసింది జవాబుదారీతనంతో పరిపాలన చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకులో కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు తణుకు పట్టణాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన డ్రైనేజీలు, రోడ్లు నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా

వార్త‌లు

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూలై 19న తలసేమియా రన్ నిర్వహణ.

విశాఖపట్నం: (కోస్టల్ న్యూస్) ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్ నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సిఇఓ కె.రాజేంద్ర కుమార్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను తెలియ చేసేందుకు దశపల్ల హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తలసేమియా బాధితులకు మద్దతు తెలిపే గొప్ప లక్ష్యంతో ఈ రన్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తలసేమియా వ్యాధి గ్రస్తులకు వారి

వార్త‌లు

ప్రజల అభివృద్ధి,సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ముత్యాలమ్మపాలెం పంచాయతీ సూపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో : టిడిపి సీనియర్ నాయకులు చింతకాయల ముత్యాలు విశాఖపట్నం: (కోస్టల్ న్యూస్) అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ లో మత్స్యకార సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల ముత్యాలు ఆధ్వర్యంలో జరిగిన సూపరిపాలన, తొలి అడుగు ముత్యాలమ్మపాలెం పంచాయతీ లో జోరుగా హుషారుగా సాగుతుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు పూలమాల వేసి

వార్త‌లు

స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో జనసేనలో 200 మంది చేరిక

దక్షిణంలో జనసేన పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ విశాఖపట్నం: జూలై 12 (కోస్టల్ న్యూస్) సీతంపేట జనసేన కార్యాలయంలో శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో 35వ వార్డు జనసేన ఇంచార్జ్, కుసురి శ్రీనివాస్, జనసేన 35 వ వార్డు ప్రెసిడెంట్ లంక త్రినాధ్ ఆధ్వర్యంలో జనసేనలోకి భారీ సంఖ్య లో చేరికలు జరిగాయి. కూటమి ప్రభుత్వంతో ఆంధ్రలో సూపరపాలనతో ముందుకు పోతుంది. ఈ క్రమంలో జనసేన విశాఖ సౌత్ గట్టి

Scroll to Top