వైసీపీ హయాంలో ఆదాయ వనరుగా ప్రజా పంపిణీ వ్యవస్థ
ప్రణాళిక బద్ధంగా ఎండియు వాహనాల ద్వారా అక్రమాలు కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు రేషన్ బియ్యం తరలింపు అక్రమాలు అరికట్టడానికి తిరిగి రేషన్ షాపులు పునఃప్రారంభం తణుకు నియోజవర్గంలో 140 షాపులు ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రజా పంపిణీ వ్యవస్థను ఒక ఆదాయ వనరుగా మార్చుకొని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. వేల కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. ఒక ప్రణాళిక బద్దంగా రాష్ట్రవ్యాప్తంగా ఎండీయూ వాహనాలను ప్రవేశపెట్టి వాటి […]