పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్రంలో తణుకు మూడోస్థానం
కూటమి ప్రభుత్వంలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకులో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం పారిశుద్ధ్యం నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఐవీఆర్ఎస్ సర్వేలో రాష్ట్రస్థాయిలోనే తణుకు పట్టణం మూడో స్థానంలో నిలిచిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా పారిశుద్ధ్యం నిర్వహణ చేపట్టి, దోమల నివారణకు కృషి చేసి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం తణుకు […]