వార్త‌లు

తణుకు పట్టణాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయడానికి చర్యలు

గత ప్రభుత్వం పట్టణాన్ని మురికి కూపంలా తయారు చేసింది జవాబుదారీతనంతో పరిపాలన చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకులో కొనసాగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు తణుకు పట్టణాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన డ్రైనేజీలు, రోడ్లు నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా […]

వార్త‌లు

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూలై 19న తలసేమియా రన్ నిర్వహణ.

విశాఖపట్నం: (కోస్టల్ న్యూస్) ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డులో 3కె, 5కె, 10కె రన్ నిర్వహించనున్నట్లు ట్రస్ట్ సిఇఓ కె.రాజేంద్ర కుమార్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను తెలియ చేసేందుకు దశపల్ల హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తలసేమియా బాధితులకు మద్దతు తెలిపే గొప్ప లక్ష్యంతో ఈ రన్‌ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తలసేమియా వ్యాధి గ్రస్తులకు వారి

వార్త‌లు

ప్రజల అభివృద్ధి,సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ముత్యాలమ్మపాలెం పంచాయతీ సూపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో : టిడిపి సీనియర్ నాయకులు చింతకాయల ముత్యాలు విశాఖపట్నం: (కోస్టల్ న్యూస్) అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ లో మత్స్యకార సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల ముత్యాలు ఆధ్వర్యంలో జరిగిన సూపరిపాలన, తొలి అడుగు ముత్యాలమ్మపాలెం పంచాయతీ లో జోరుగా హుషారుగా సాగుతుంది. ఈ సందర్భంగా గ్రామస్తులు పూలమాల వేసి

వార్త‌లు

స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో జనసేనలో 200 మంది చేరిక

దక్షిణంలో జనసేన పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ విశాఖపట్నం: జూలై 12 (కోస్టల్ న్యూస్) సీతంపేట జనసేన కార్యాలయంలో శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో 35వ వార్డు జనసేన ఇంచార్జ్, కుసురి శ్రీనివాస్, జనసేన 35 వ వార్డు ప్రెసిడెంట్ లంక త్రినాధ్ ఆధ్వర్యంలో జనసేనలోకి భారీ సంఖ్య లో చేరికలు జరిగాయి. కూటమి ప్రభుత్వంతో ఆంధ్రలో సూపరపాలనతో ముందుకు పోతుంది. ఈ క్రమంలో జనసేన విశాఖ సౌత్ గట్టి

వార్త‌లు

ప్రపంచ జనాభా దినోత్సవం – అవగాహన ర్యాలీ

ప్రపంచ జనాభా దినోత్సవం సంధర్బముగా ఉండ్రాజవరం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం నందు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగంగా ప్రాధమిక ఆరోగ్యకేంద్రం వైధ్యాధికారి డాక్టర్ బి.దుర్గా మహేశ్వరరావు మాట్లాడుతూ ప్రణాళిక బద్దమైన మాతృత్వం కోసం గర్భదారణల మద్య ఆరోగ్యకరమైన సమయం, అంతరం ఉండాలని, తల్లి కావడానికి, సరైన వయస్సు శారీరకంగా, మానసిక ఆరోగ్యంగా ఉన్నపుడు మాత్రమే అనే నినాదంతో అందరూ ముందుకు వెళ్లాలని తెలియజేశారు. సరైన వివాహవయస్సు మగవారికి 25 , ఆడవారికి 21 సo.లు

వార్త‌లు

బౌద్ధ దమ్మపీఠంలో గురుపౌర్ణమి ఉత్సవాలు – మొక్కలపంపిణీ

ఉండ్రాజవరం బౌద్ధ దమ్మ పీఠంలో గురుపౌర్ణమి సందర్భంగా పీఠాధిపతి బంతే అనాలియో అధ్యక్షతన నిర్వహించిన వనమహోత్సవములో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు రకాల మొక్కలను పంపిణీ చేసి, నూతనంగా నిర్మిస్తున్న బౌద్ధ ఆలయాన్ని పరిశీలించారు, బౌద్ధ ఆశ్రమం పీఠం స్థాపించిన నాటి నుండి నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు, కరోనా సందర్భంగా అందించిన వైద్యసహాయాల ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న బౌద్ధాలయాన్ని, విశిష్టతను, బౌద్ధానికి

వార్త‌లు

ఉండ్రాజవరంలో ఘనంగా 30వ గురుపౌర్ణమి వార్షికోత్సవం

నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలో గురుపౌర్ణమి సందర్భంగా చివటం రోడ్డు యందు షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక హోమాలు, పూజలు, సాయి వ్రతములు జరిగాయి. 30వ వార్షికోత్సవం సందర్భంగా మందిర కమిటీ సభ్యులు నిర్వహించిన అఖండ అన్న సమారాధన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని బాబా వారికి ప్రత్యేక పూజలు అనంతరం అఖండ అన్నసమారాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలు నిర్విరామంగా

వార్త‌లు

విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిది

రాష్ట్రవ్యాప్తంగా నేడు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఉపాధ్యాయులు , విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశము మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 తణుకు పట్టణంలో శ్రీ అమృతవాణి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిజేపి నాయకురాలు ముళ్ళపూడి రేణుక హాజరైనారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి చిన్నారుల పెంపకంపై చాలా జాగ్రత్త వహించాలని, వారు ఏ విషయంలోనైతే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారో అందులో వారిని ప్రోత్సహించాలని, వారిలో

వార్త‌లు

తేతలి ఉన్నత పాఠశాలలో జరిగిన మెగాపిటియం 2.0

తేతలి ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం మెగా పేరెంట్స్ 2.0 ఘనంగా జరిగింది. ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తేతలి గ్రామ సర్పంచ్ సరేళ్ళ క్రాంతి ప్రియ, తెలుగుదేశం పార్టీ నాయకులు సరేళ్ళ సతీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకొని ఉత్తమ విద్యార్థులుగా అత్యుత్తమ ర్యాంకులు సాధించి పాఠశాలకు తద్వారా

వార్త‌లు

సమాజం – స్వచ్ఛంద సేవ అంశంపై తణుకు రోటరీ క్లబ్ లో అవగాహన సమావేశం

రోటేరియన్ డా. కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన వారాంతపు సమావేశానికి ప్రముఖ సామాజిక ప్రముఖ సామాజిక వేత్త డి.వి.వి. ఎస్. వర్మ ప్రధాన వక్తగా విచ్చేసి, “సమాజం – స్వఛ్ఛంద సేవ” అంశంపై మాట్లాడుతూ రోటరీ వేదిక నుంచి స్వఛ్ఛంద సేవ గురించి మాట్లాడమంటే అతిశయంగాఉంటుందేమో అని సందేహం అన్నారు. వ్యక్తిగత సేవకంటే సామూహికంగా, సామాజికంగా సేవ కే ప్రాధాన్యమిస్తూ మొదటిగా మొక్కలు నాటే కార్యక్రమం తణుకులో నలుదిక్కులా చేశానన్నారు. మరుగు దొడ్లు నిర్మింప జేసే ఉద్యమం

Scroll to Top