వార్త‌లు

బౌద్ధ దమ్మపీఠంలో గురుపౌర్ణమి ఉత్సవాలు – మొక్కలపంపిణీ

ఉండ్రాజవరం బౌద్ధ దమ్మ పీఠంలో గురుపౌర్ణమి సందర్భంగా పీఠాధిపతి బంతే అనాలియో అధ్యక్షతన నిర్వహించిన వనమహోత్సవములో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు రకాల మొక్కలను పంపిణీ చేసి, నూతనంగా నిర్మిస్తున్న బౌద్ధ ఆలయాన్ని పరిశీలించారు, బౌద్ధ ఆశ్రమం పీఠం స్థాపించిన నాటి నుండి నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు, కరోనా సందర్భంగా అందించిన వైద్యసహాయాల ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. ఈ ప్రాంతంలో నిర్మిస్తున్న బౌద్ధాలయాన్ని, విశిష్టతను, బౌద్ధానికి […]

వార్త‌లు

ఉండ్రాజవరంలో ఘనంగా 30వ గురుపౌర్ణమి వార్షికోత్సవం

నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలో గురుపౌర్ణమి సందర్భంగా చివటం రోడ్డు యందు షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక హోమాలు, పూజలు, సాయి వ్రతములు జరిగాయి. 30వ వార్షికోత్సవం సందర్భంగా మందిర కమిటీ సభ్యులు నిర్వహించిన అఖండ అన్న సమారాధన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని బాబా వారికి ప్రత్యేక పూజలు అనంతరం అఖండ అన్నసమారాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలు నిర్విరామంగా

వార్త‌లు

విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిది

రాష్ట్రవ్యాప్తంగా నేడు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఉపాధ్యాయులు , విద్యార్థుల తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశము మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 తణుకు పట్టణంలో శ్రీ అమృతవాణి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిజేపి నాయకురాలు ముళ్ళపూడి రేణుక హాజరైనారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి చిన్నారుల పెంపకంపై చాలా జాగ్రత్త వహించాలని, వారు ఏ విషయంలోనైతే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారో అందులో వారిని ప్రోత్సహించాలని, వారిలో

వార్త‌లు

తేతలి ఉన్నత పాఠశాలలో జరిగిన మెగాపిటియం 2.0

తేతలి ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం మెగా పేరెంట్స్ 2.0 ఘనంగా జరిగింది. ప్రధానోపాధ్యాయులు కోట సూర్య వెంకట విశ్వేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తేతలి గ్రామ సర్పంచ్ సరేళ్ళ క్రాంతి ప్రియ, తెలుగుదేశం పార్టీ నాయకులు సరేళ్ళ సతీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకొని ఉత్తమ విద్యార్థులుగా అత్యుత్తమ ర్యాంకులు సాధించి పాఠశాలకు తద్వారా

వార్త‌లు

సమాజం – స్వచ్ఛంద సేవ అంశంపై తణుకు రోటరీ క్లబ్ లో అవగాహన సమావేశం

రోటేరియన్ డా. కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన వారాంతపు సమావేశానికి ప్రముఖ సామాజిక ప్రముఖ సామాజిక వేత్త డి.వి.వి. ఎస్. వర్మ ప్రధాన వక్తగా విచ్చేసి, “సమాజం – స్వఛ్ఛంద సేవ” అంశంపై మాట్లాడుతూ రోటరీ వేదిక నుంచి స్వఛ్ఛంద సేవ గురించి మాట్లాడమంటే అతిశయంగాఉంటుందేమో అని సందేహం అన్నారు. వ్యక్తిగత సేవకంటే సామూహికంగా, సామాజికంగా సేవ కే ప్రాధాన్యమిస్తూ మొదటిగా మొక్కలు నాటే కార్యక్రమం తణుకులో నలుదిక్కులా చేశానన్నారు. మరుగు దొడ్లు నిర్మింప జేసే ఉద్యమం

వార్త‌లు

శశి వేలివెన్ను లో ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0

శశి వేలివెన్ను లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు విచ్చేశారు. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా తల్లికి పాదాభివందనం మరియు సత్కారం, ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ముఖ్య అతిధి, ఛైర్మన్ వారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరిగినది. తల్లిదండ్రులు వారి చిన్నారుల విద్యా విషయాల గురించి

వార్త‌లు

యస్.కె.యస్.డి మహిళా కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0

స్థానిక యస్.కె.యస్.డి మహిళా కళాశాలలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా “పాఠశాలల్లోను, జూనియర్ కళాశాలల్లోను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ శ్రామతి బి. హెచ్. హిమబిందు అధ్యక్షత వహించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయడంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిది అన్నారు. కళాశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో విన్నాయని విద్యార్థులందరూ వాటిని

వార్త‌లు

తణుకు ఇంపల్స్ కళాశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ 2.0

తణుకు ఇంపల్స్ కళాశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ రామ్ కుమార్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా రాష్ట్ర వివర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకురాలు వావిలాల సరళ దేవి, సీనియర్ కెమిస్ట్రీ లెక్చరర్ రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామ్ కుమార్ విద్యార్థినులను

వార్త‌లు

శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గిరి ప్రదక్షిణలో ప్రసాద వితరణ – ఏపీ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు డా. పెబ్బిలి రవికుమార్

విశాఖపట్నం: జూలై 10 (కోస్టల్ న్యూస్) విశాఖ జిల్లా అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం ట్రస్టుబోర్డు చైర్మన్ , ఏపీ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు డా|| పెబ్బిలి రవికుమార్.ఆర్థిక సహాయంతో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గిరి ప్రదక్షిణ సందర్భంగా ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 3000 మంది భక్తులకు పులిహోర ప్రసాదం, 100 కేజీల అన్నవరం ప్రసాదం, 1000శెనగపప్పుడు ఉండలు మరియు 10వేల మంచి నీటి బాటిల్స్

వార్త‌లు

వెండి తెరపై దేశ సైనికుల గొప్పతనం

ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో భాగంగా నిడదవోలులో మిస్టర్ సోల్జర్ సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన మంత్రి కందుల దుర్గేష్ మిస్టర్ సోల్జర్ సినిమా అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: వెండితెరపై దేశ సైనికుల గొప్పతనాన్ని వివరించేలా యదార్థ గాథలతో చిత్రీకరించిన ”మిస్టర్ సోల్జర్ ”చిత్రం అఖండ విజయం సాధించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. గురువారం నిడదవోలు పట్టణంలోని శ్రీరంగ సుబ్బారావు,సత్యవతి కాపు కళ్యాణ మండపంలో

Scroll to Top