నిడదవోలు నియోజకవర్గం, పెరవలి మండలం, కొత్తపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే నిర్వహించబడిన పల్లె పండుగ-పంచాయితీ వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొని సీసీ రోడ్లను శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ ఉల్స ఉలుసు సౌజన్య సత్య సాయి, ఉమ్మడి కూ టమి నాయకులు పాల్గొన్నారు.
