భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా తణుకు పట్టణం 25 వ.వార్డు బ్యాంక్ కాలనీలో గల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం హాస్పటల్ సిబ్బందితో సమావేశమై NDA ప్రభుత్వంద్వారా ప్రజలకు అందవలసిన సేవలను, అమలవుతున్న విధి విధానాలను అడిగి తెలుసుకొనటం జరిగినది.
ఈ కార్యక్రమంలో Dr.N. డానియల్ రాజ్, Dr.V.H. క్రాంతి రెడ్డి, P.సునీత(HV), బొల్లాడ నాగరాజు (బిజేపి తణుకు పట్టణ అధ్యక్షుడు), గంటా లక్ష్మి (బిజేపి తణుకు పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు), కోడే భాస్కరరావు, కొడమంచిలి జితేంద్ర, పూలమాల వీరభద్రం, ముప్పిడి సుబ్బయ్య, Ch.చంద్రకళ ,T. పద్మావతి , P.విజయలక్ష్మి బిజేపి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.