అమరావతి సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కార్యాలయం నందు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని కలిసి నిడదవోలు నియోజకవర్గంలో జూలై 2024 అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు రావాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ ని విడుదల చేయాలని, 2014 – 2019 మధ్య ప్రభుత్వ గృహనిర్మాణ లబ్దిదారులకు రావాల్సిన బకాయిలు గత వై. ఎస్. ఆర్ ప్రభుత్వం చెల్లించనందున ఆ బకాయులను ఇప్పుడు చెల్లించాలని మరియు వై ఎస్ ఆర్ ప్రభుత్వంలో జరిగిన రీసర్వేలో భాగంగా ఇబ్బందులు పడుచున్న రైతుల భూ సమస్యలు పరిష్కరించాలని కోరిన నిడదవోలు నియోజవర్గ మాజీ శాసనసభ్యులు మరియు ఇన్ ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు.
