పల్లా శ్రీనివాసరావు తండ్రి మృతికి ఎమ్మెల్యే రాధాకృష్ణ సంతాపం

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం మృతి పట్ల తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తన సంతాపాన్ని తెలియజేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆశాజ్యోతిగా సింహాచలం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి అక్కడ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. శ్రీనివాసరావుకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Scroll to Top
Share via
Copy link