పిఠాపురం కి చెందిన 96 ఏళ్ల పోతుల పేరంటాలు పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని వేగులమ్మ తల్లికి గరగ చేయిస్తానని మొక్కుకున్నారు. తన పింఛను సొమ్ము నుంచి 2,500 చొప్పున పోగు చేసి,27వేలతో గరగ చేయించి సమర్పించారు. పవన్ కల్యాణ్ తో భొజనం చెయాలనే బామా కోరికను తెలుసుకున్న పవన్, పేరంటాలు బామ్మను క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి ఆమె కోరిక మేరకు ఆమెతో కలిసి భోజనం చేశారు పవన్ కళ్యాణ్.
