మ్యాజిక్ డ్రైన్ తో పారిశుద్ధ్య సమస్యకు చెక్

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు పారడానికి రహదారుల పక్కన ఇప్పటి వరకు నిర్మిస్తున్న సాధారణ సిమెంట్‌ కాలువ స్థానంలో మ్యాజిక్‌ డ్రైన్‌ను ఏర్పాటు చేసి తద్వారా పారిశుద్ధ్యనికి చెక్ పెట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. తద్వారా మురుగు నిలిచిపోయి దుర్గంధం వెదజల్లే సమస్య ఉండదని, పంచాయతీలకు పారిశుద్ధ్య నిర్వహణ భారం తగ్గుతుందని,పల్లెల్లో మురుగు కాల్వల సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి ఇంటి నుంచి వచ్చే నీరు నిల్వ ఉండకుండా మ్యాజిక్ ట్రైన్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అన్నారు.

Scroll to Top
Share via
Copy link