ఉభయగోదావరి జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం కి మద్దతుగా నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు మరియు ఇంఛార్జి బూరుగుపల్లి శేషారావు ఓట్లు అభ్యర్థన
👉👉 ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ముక్కామల గ్రామంలో ఓటర్లను కలిసి ఫిబ్రవరి 27 గురువారం నాడు జరిగే ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీ బలపరిచిన పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ పట్టభద్రులను నేరుగా కలిసి కరపత్రం అందజేసి ఓట్లను అభ్యర్థించడం జరిగింది.
👉👉 ఈ కార్యక్రమం లో మండల, గ్రామ తెలుగుదేశం, జనసేన, బిజెపి అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.