వేసవిలో వివిధ పనుల నిమిత్తం తణుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చే సందర్శకుల కోసం మంగళవారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో చలివేంద్రం ప్రారంభించినట్లు చెప్పారు. కార్యాలయానికి వచ్చే సందర్శకులు ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
