నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు తానెప్పుడూ సేవకుడినేనని నిరూపిస్తున్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ , అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న నలుగురికి రూ. 13.58 లక్షల ఆర్థికసాయం అందించిన మంత్రి శ్రీ కందుల దుర్గేష్ , నిడదవోలు మండలం పెండ్యాల గ్రామానికి చెందిన విప్పర్తి శ్రీనుకు రూ.1,08,600 విలువైన ఎల్ వోసీ పత్రం అందజేసిన మంత్రి కందుల దుర్గేష్ , నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామానికి చెందిన సింగులూరి విజయలక్ష్మీకి రూ. 5,00,000 విలువైన ఎల్ వోసీ పత్రం అందజేత మంత్రి కందుల దుర్గేష్, పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన గంటా నాగ వెంకట సుబ్రహ్మణ్యంకు రూ.1,50,000 విలువైన ఎల్ వోసీ పత్రం అందజేత మంత్రి. పెరవలి మండలం కానూరు గ్రామానికి చెందిన వీరమల్లు రాంబాబుకు రూ. 6,00,000 విలువైన ఎల్ వోసీ పత్రం అందజేత, ఇవే గాక అనారోగ్యంతో బాధపడుతున్న చాలా మందికి ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ కు సంబంధించిన ఎల్ వోసీ పత్రాలు స్వయంగా అందజేసిన మంత్రి. ఆపదలో ఆదుకునే నిజమైన నాయకుడు తమ ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ గారు అని కొనియాడిన లబ్ధిదారులు, సీఎం రిలీఫ్ ఫండ్ పేదల పాలిట వరమని, కష్టకాలంలో ఆదుకున్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి దుర్గేష్ గార్లకు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు, మంత్రి కందుల దుర్గేష్ చూపుతున్న చొరవపై హర్షం వ్యక్తం చేస్తున్న నిడదవోలు నియోజకవర్గ ప్రజలు.
