రాజమహేంద్రవరంలో చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యాన జరిగిన 2వ ప్రపంచ తెలుగు మహాసభలలో మనోవిజ్ఞానవేత్తలకు జరిగిన కార్యశాలలో “తెలుగు భాష ద్వారా వ్యక్తిత్వ వికాసము” అనే అంశము పై పరిశోధనా పత్రం సమర్పించిన తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ బి.యం.గోపాలరెడ్డిని అభినందిస్తున్న డా.వింజరపు జనార్ధనం, డా.సత్యమూర్తి, డా.మహాలక్ష్మి కుమార్, డా.యం.ఎస్.శ్రీనివాస్ తదితరులు.
