రథసప్తమి సందర్భంగా తణుకు పట్టణంలోని సూర్యదేవాలయలో సూర్య భగవానుణ్ణి సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ దేవస్థాన కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేసారు.
