గండిగూడెంలో విద్యుత్ షాక్ తో షిఫ్ట్ ఆపరేటర్ గండిబోయిన జాన్ మృతి

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం గండిగూడెంలో విద్యుత్ షాక్ తో షిఫ్ట్ ఆపరేటర్ గండిబోయిన జాన్ (29) మృతి

పామ్ ఆయిల్ తోటలో ట్రాన్స్ఫార్మర్ దగ్గర లైన్ క్లియరెన్స్ తీసుకుని పనిచేస్తుండగా పవర్ ఆన్ చేసిన మరొక షిఫ్ట్ ఆపరేటర్

ఒక్కసారిగా కరెంటు రావడంతో జాన్ అక్కడికక్కడే మృతి

మృతుడు గండిగూడెం నివాసిగా గుర్తింపు,
మృతుడికి వివాహం అయ్యి నెల కూడా కాలేదు అని వాపోతున్న బంధువులు

ఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్ అధికారులు, పోలీసులు.

Scroll to Top
Share via
Copy link