పి4 మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం.
ఎన్నారైలతో సహా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావొచ్చు. అండగా నిలిచేవారిని మార్గదర్శిగా వ్యవహరిస్తాం.
గ్రామ, వార్డు సభల ద్వారా లబ్ధి పొందే కుటుంబాల జాబితా రూపకల్పన.
మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం.
2029 కల్లా పేదరికాన్ని నిర్మూలించాలనేది సంకల్పం.
ఉగాది పండుగ రోజు అమరావతిలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పీ4 ప్రారంభం.
పేదరిక నిర్మూలన వరకూ పీ4 కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది.
పీ4 కార్యక్రమానికి, ప్రభుత్వ పథకాలకూ ఎలాంటి సంబంధమూ లేదన్న సీఎం.
పీ4 విధానానికి తుది రూపు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు