నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు అమరావతిలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఉండ్రాజవరం మండలం చివటం గ్రామం నుండి బయలుదేరి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఈ కార్యక్రమంలో చివటం ఎంపిటిసి వేముల వెంకట సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
