ఇరగవరం సిపిఎం పార్టీ జిల్లాకమిటీ సభ్యులుగా కామన మునిస్వామినీ సిపిఎం పార్టీ 26వ జిల్లామహాసభ ఎన్నిక చేసినట్లు కామన మునిస్వామి తెలియజేసినారు .ఈనెల 3, 4 ,5 తేదీలలో భీమవరంలో జరిగిన సిపిఎం పార్టీ జిల్లాసభలలో ఎన్నికయినట్లు తెలిపారు.
రాబోయేకాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజాసమస్యలపై పోరాడుతామని మునుస్వామి తెలిపారు. ప్రస్తుతం ఇరగవరం మండల కన్వీనర్ గా సిపిఎం పార్టీకి పనిచేస్తున్నట్లు తెలిపారు.
