ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపుకొరకు తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అత్తిలి మండలం బల్లిపాడు గ్రామంలో నందు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రివర్యులు, అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్, కూటమి నాయకులు అనాల ఆదినారాయణ పాల్గొన్నారు.
