గడిచిన ప్రభుత్వంలో 5 సంవత్సరముల పాటు మార్కెట్ యాడ్ వచ్చిన డబ్బులు అన్నీ కూడా వీళ్ల దగ్గర పెట్టుకుని సి ఎఫ్ ఎం ఎస్ ఎన్ ద్వారా లింకు రోడ్డులు 2019 నుంచి 2024 మన ప్రభుత్వం ఉండగా తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా లింక్ రోడ్లన్నిటికీ కూడా డబ్బులు ఇచ్చిన సందర్భం గడిచిన 5. సంవత్సరాలలో రాష్ట్రంలో ఏ లింక్ రోడ్డు ని కూడా 1. రూపాయి కూడా సెంక్షన్ చేసిన చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్ 16 కోట్ల రూపాయలు నిలవ ఉన్న కానీ అది. సి.ఎఫ్ ఎం.ఎస్ లో ఉంది కానీ ఎక్కడ పని చేయడానికి లేదు ప్రతి సంవత్సరం 7 కోట్ల రూపాయల ఇన్కమ్ వచ్చే మా గూడెం మార్కెట్ యార్డులో 2019 నుంచి 2024. వరకు 20 పర్సెంటు డబ్బులుని ఖర్చు పెట్టుకునే జీవో ని మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది కానీ గడిచిన ఐదు సంవత్సరాలలో కూడా 1 రూపాయి కూడా రిలీజ్ చెయ్యకుండా ఎలాంటి జీవో ని ఇవ్వకుండా రైతులు పంట పొలాల్లోకి వెళ్లే దారులు లేక ట్రాన్స్పోర్ట్ చార్జీలు పెరిగిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు
కాబట్టి నా ఒక్క నియోజకవర్గమే కాదు మార్కెట్ యార్డు ఉన్న ప్రతి నియోజకవర్గం లోను పల్లెల్లో రైతులు అందరికీ ఉపయోగపడే ఆలోచన బడ్జెట్లోంచి. కేటాయించవలసిన అవసరం లేదు మార్కెట్ యార్డులోంచి వచ్చిన డబ్బుల నుంచి 20.% జీవో. ఇస్తే 7. కోట్ల రూపాయలు వచ్చిన వాటి నుంచి 1. 40. లక్షల రూపాయల లింకు రోడ్లని అభివృద్ధి చేయవచ్చు గడిచిన 5. సంవత్సరాలలో 7. కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు ఆ నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రి ఆ జీవో గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నాను గడిచిన 5. సంవత్సరాలలో పంచాయతీ రాజ్ వ్యవస్థ చూసుకుంటే సర్పంచులు ఎం పి టి సి ఎందుకు గెలిచాం అనే పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి సలహాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అధికారుల పర్యవేక్షణలో దాదాపు 3000. కిలోమీటర్ల మనం నిర్మించుకున్నాం ఇంకా 13.00 ల కిలోమీటర్ల పనులు జరుగుతుంది
పార్టీలకు అతీతంగా మన సర్పంచులు కాకపోయినా అందరికీ సమానమైన ప్రాధాన్యత ఇచ్చి ప్రజలే దేవుళ్ళని ఉద్దేశంతో రైతులకు మంచి జరగాలి పల్లెలు బాగుండాలి అని ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ రైతుల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంత చేశారనేది మనం చూసాం ఒక స్వయం ప్రతి వ్యక్తి పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి డబ్బులు ఎన్ ఆర్ జి ఎస్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు తో రోడ్లు నిర్మించిన గిరిజన ప్రాంతాల్ని కూడా. ఆదుకున్న ఘనత ఆశాఖ కి దక్కుద్దని తెలియజేసుకుంటున్నాను. రైతు కోసం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం పంచాయతీల కోసం ఇంత చేసిన ప్రజల ఆశీర్వదించినందుకు ఈ కష్ట కాలంలో కూడా మీరు బడ్జెట్ ఇచ్చినందుకు పయ్యావుల కేశవ్ కి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం.
