మార్చి 15వ తేదీన వెంకటపాలెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరగనున్న శ్రీవారి కల్యాణోత్సవ ఏర్పాట్లను సహచర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, వంగలపూడి అనిత, నారాయణ , టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడుతో టీటీడీ, పోలీసు అధికారులతో కలిసి భద్రత ఏర్పాట్లపై సమీక్షించడం జరిగింది..
