నరసరావుపేట మండలం పెద్దిరెడ్డిపాలెం గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సేద్యపు నీటికుంట(ఫారం పాండ్) శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి నరసరావుపేట శాసనసభ్యులు డా.చదలవాడ అరవిందబాబు పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు కార్యకర్తలు రైతులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
