కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలకు వ్యతిరేకంగా నిడదవోలు పట్టణ వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నందు జూన్ 4వ తేదీన జరగనున్న “వెన్ను పోటు దినం” కార్యక్రమం సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో “వెన్ను పోటు దినం” పోస్టర్ లు ఆవిష్కరించి. అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడిన నిడదవోలు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి మాజీ శాసనసభ్యులు జి. శ్రీనివాస్ నాయుడు, జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు గోపాల్ కృష్ణ, రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిశీలికులు గురుమూర్తి రెడ్డి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి నాయకులు జక్కంపూడి గణేష్, పట్టణ వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు, పట్టణ వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు, పెరవలి ఎంపీపీ, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
