సుపరిపాలనలో ‘తొలి అడుగు-ఏడాది పాలన’ పై కూటమి ప్రభుత్వం వెలగపూడి సెక్రటరియేట్ సమీపాన ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శ్రీ కందుల దుర్గేష్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, ఎస్పీ డి నరసింహా కిషోర్ ,ఇతర అధికారులు*
