జూన్ 26న ఉదయం 10 గం.లకు అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన:మంత్రి కందుల దుర్గేష్**శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరీ**దాదాపు రూ.94.44 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి పరివాహక ప్రాంతాలకు కొత్త సొబగులు:మంత్రి దుర్గేష్**ఇప్పటికే పుష్కర్ ఘాట్ల అభివృద్ధికి టెండర్ల ప్రక్రియ పూర్తి..తొలుత పుష్కర్ ఘాట్ సుందరీకరణ పనులు ప్రారంభం:మంత్రి కందుల దుర్గేష్**అఖండ గోదావరి ప్రాజెక్టుతో చారిత్రాత్మక హేవలాక్ వంతెనకు కొత్త సొబగులు, అధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్, కడియం నర్సరీలకు మరింత ప్రోత్సాహం**కడియం నర్సరీలు ఎక్స్ పీరియన్స్ సెంటర్ గా అభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్**నిడదవోలు సమీపంలోని కోట సత్తెమ్మ ఆలయానికి కొత్త శోభ, గోదావరి తీర ప్రాంతాల సుందరీకరణ**బ్రిడ్జిలంకలో బోటింగ్, టెంట్ సిటీ ఏర్పాటు:మంత్రి కందుల దుర్గేష్**గోదావరి కాలువలో బోటింగ్, గోదావరికి నిత్య హారతి:మంత్రి కందుల దుర్గేష్**అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు విచ్చేస్తున్న కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కు ధన్యవాదాలు:మంత్రి కందుల దుర్గేష్**ప్రతిష్టాత్మకంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తాం:మంత్రి కందుల దుర్గేష్**అఖండ గోదావరి ప్రాజెక్టుతో ఏటా దాదాపు 15 -20 లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశం:మంత్రి కందుల దుర్గేష్**అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా 8వేల మందికి పైగా ఉపాధి అవకాశం, ఆర్థిక అభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్**కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కేంద్రం ద్వారా దాదాపు రూ.375 కోట్ల పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు…..
