ఉమ్మడి తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండ్రాజవరం మండలంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పిడిఎఫ్ అభ్యర్థి బొర్రా గోపి మూర్తికి మద్దతుగా పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ సహాయక కేంద్రంలో యు.టి.ఎఫ్ జిల్లా సహాధ్యక్షులు ఐ.రాంబాబు, మండల గౌరవ అధ్యక్షులు ఎస్. లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు వై.వి స్వామి, మండల ప్రధాన కార్యదర్శి బి.రామారావు, సిపిఎస్ కమిటీ కన్వీనర్ ఎస్ ఎన్ మీరా సాహెబ్, జి.జగన్నాధం నాయకులు జి.జగన్నాథం, టీ.వెంకటేశ్వరరావు, మండల యు.టి.ఎఫ్ పూర్వ అధ్యక్షులు కుంకట్ల వెంకటరత్నం ఏజెంట్ గా వ్యవహరించారని యు.టి.ఎఫ్.నాయకులు తెలిపారు.
