తణుకు పట్టణంలో చట్ట వ్యతిరేకంగా మరియు గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం స్టే ను దిక్కరిస్తూ, లాహం ఫుడ్స్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వధశాలను నిర్వహిస్తూ తణుకు పట్టణ ప్రజానీకానికి, పరిసర గ్రామాల ప్రజలకు తీవ్ర ఆశ్వస్థత రగులుస్తూ, పాడి పంటలకు ఉపపగపడే గోజాతిని, భావితరాల భవిషత్ను అంధకారంలోకి నేడతు, పర్యావరణాన్ని అన్ని రకాలుగా కలుషితం చేస్తూ, పచ్చని గోదావరి పరివాహక ప్రాంతం అంతటిని నాశనం చేయు శంకల్పముతో ఉన్న ఆ కాబేలా యాజమాన్యము కోమ్ము కాస్తూ, మా ప్రాంతానికి దారుణమైన ద్రోహం, అనాయ్యం చేస్తూ, విధి నిర్వహణలొ భేషజాలు చూపుతూ, నిర్లప్తత, ఉద్దాసీనంగా వ్యవహారిస్తూ, ప్రజా సేవకులు అనే అర్ధాన్నే గుర్తేరుగకుండా దేశ ద్రోహులుగా వ్యకహరిస్తూ ఉన్న గ్రామ స్థాయి నుండి జిల్లా అధికారుల వైకరిని మాన్య ముఖ్యమంత్రివర్యులు మరియు మానవ వనరులు అభివృద్ధి శాఖా మంత్రివర్యులు నారా లోకేష్ గారి ద్రుష్టికి తీసుకు వెళ్ళడానికి తణుకు పట్టణం నుండి మేమంతా మా గోడు విన్నవించుకోవడానికి టీడీపీ కేంద్ర కార్యాలయమునకు వెళ్లి పార్టీ పెద్దలకు మా బాధను సవివరముగు వివరించి మా అభ్యర్ధనను, సంబంధిత ఆధార పత్రాలను సమర్పించాము. వారు, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సమస్యను తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి, మానవ వనరులు అభివృద్ధి శాఖా మాత్యులు నారా లోకేష్ ఆ అక్రమ కబెలాను శాశ్వతాముగా తొలగించి మాకు నాయ్యం చేస్తారనే దృఢ విశ్వాసముతో ఉన్నామని గోవదశాల బాధితులు తెలిపారు.
