తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ భోగి,సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రమైన ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని, పాత బాధలు పోయి సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు. భోగి మంటలతో మీ సమస్యలన్నీ తీరి, మీకు భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ కూటమి నాయకులతో కలిసి నివాసం నందు భోగిమంటలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
