మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ అధ్యక్షతన నిర్వహిస్తోన్న శాసనసభాపక్ష సమావేశానికి హాజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ , మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు..
