జాతివైరం లేని తల్లి ప్రేమ పందిపిల్లకు పాలిచ్చిన కుక్క… కర్నూలు జిల్లా, కౌతాళం గ్రామంలో మంగళవారం అరుదైన సంఘటన జరిగింది. సాధారణంగా పంది పిల్లలు కనబడితే వెంటాడే కుక్కలను చూస్తూ ఉంటాము. కానీ విచిత్రంగా కౌతాళం గ్రామం ఎస్సీ కాలనీలో పందిపిల్లకు పాలిచ్చిన కుక్కజాతి వైరంను మరిచింది. సమాజంలో మనిషికి మనిషికి సాయం చేయని ఈ రోజుల్లో కుక్క తనజాతిని మరిచి జంతువులంతా ఒక్కటేనని పాలివ్వడం, జంతువులే నయమని స్థానికులు వాపోయారు.
