మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత YS Jagan Mohan Reddy పిలుపు మేరకు తణుకు నియోజకవర్గం, తణుకు పట్టణంలో ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు వెన్నుపోటు దినం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున YSR Congress Party – YSRCP నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఏడాదిగా కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించాలనే ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది.
