దళితుల కమ్యూనిటీ హాల్ అప్పగించని ప్రభుత్వం

నిడదవోలు సుబ్బరాజుపేటలో దళితుల సౌకర్యం కోసం SC…SP నిధులు నుండి 35లక్షలు ఖర్చు చేసి నిర్మించిన యస్సీ కమ్యూనిటీ హాల్ 2018లో నిర్మించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కమ్యూనిటీ హాల్ దళితులకు అప్పగించకుండా సచివాలయం ఏర్పాటు చేశారు వెంటనే సచివాలయం వేరే భవనంలోకి మార్చి దళితులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ KVPS ఆద్వర్యంలో సచివాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్య క్రమంలో జువ్వల రాంబాబు, బైపే రాజేశ్వరరావు, అంబటి పుల్లారావు, కోడి వెంకటరావు, డొంకా రమేష్, నవీన్ తది తరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link