దర్శిపరు గ్రామానికి చెత్తసేకరణకు నూతన ట్రాక్టర్ ప్రారంభించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం దర్శిపరు గ్రామానికి చెత్త సేకరణ ట్రాక్టర్ నీ ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పల్లెల్లో పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడటమే మా ప్రభుత్వ లక్ష్యం గత ప్రభుత్వంలో చెత్త సేకరణకు డబ్బులు తీసుకుని వారి జేబులోకి వేసుకున్న వైనం చూసాం కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇల్లు ప్రతి ఊరు పరిశుభ్రంగా ఉండాలని ప్రతి పల్లెకు ట్రాక్టర్లు పంపిణీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మా కూటమి ప్రభుత్వం అని చెప్పారు ఈ కార్యక్రమంలో పెంటపాడు మండలం దర్శిపరు గ్రామ ఉపాధ్యక్షులు మార్కండేయులు పెంటపాడు మండలం అధ్యక్షుడు పుల్ల బాబి తాడేపల్లిగూడెం అధ్యక్షుడు వర్తనపల్లి కాశి తాడేపల్లిగూడెం మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్ పైపోయిన ఉభయగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత వెంకటరామయ్య పాలూరి వెంకటేశ్వరరావు కోడే కాళీ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.