దిండి రిసార్ట్స్ వసతిగృహాల మరమ్మత్తు పనులను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మరియు స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
హోటల్లో అదనపు గదుల ఆధునికీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించిన మంత్రి కందుల దుర్గేష్
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ గారు అక్కడ జరుగుతున్న పనుల పనితీరును వివరించిన అధికారులు.. ఐదు గదుల్లో ఆధునికీకరణ పనులు 90 శాతం పూర్తయ్యాయని, మరో ఏడు గదుల్లో ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రికి వివరించిన అధికారులు