రోడ్డు ప్రమాద బాధితులను చూసి స్పందించిన ఆరిమిల్లి

రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన ఇద్దరు క్షతగాత్రులను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చికిత్సనిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్తిలి మండల సంక్రాంతి సంబరాల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆ మార్గంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ వెళుతుండగా స్థానిక అక్కమాంబ టెక్స్టైల్స్ వద్ద రెండు మోటర్ సైకిల్స్ ఢీకొని ఇద్దరు గాయాలపాలయ్యారు. దీంతో స్పందించిన రాధాకృష్ణ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో సహాయపడ్డారు.

Info Box

Click here to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

Scroll to Top
Share via
Copy link