బొమ్మలవీధిలో భారీ అన్న సమారాధన

బొమ్మల వీధిలో గల భవానీ పీఠం నందు వావిలాల వెంకట రమేష్, సరళా దేవి దంపతులు దేవీ నవరాత్రి మహోత్సవం సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు.
అనంతరం సరళాదేవి, మహిళలు, భవానీలు, భక్తి శ్రద్ధలతో అమ్మ వారికి భక్తి శ్రద్ధలతో లలితా పారాయణం , భక్తి పాటలు ఆలపించారు.
అనంతరం పీఠంలో భవానీలు భారీ అన్న సమారాధన నిర్వహించారు. సుమారు 3,000 మంది భక్తులు ఈ అన్నసమారాధన వి. దిలీప్,జె అశోక్ కుమార్, బి.అశోక్ కుమార్ జి.సాయి తదితరులు నిర్వహించారు.

Scroll to Top
Share via
Copy link