ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన నిడదవొలు మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావుని కలిసి శుభాకాంక్షలు తెలిపిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సింహాద్రి రామకృష్ణ, ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం గ్రామనాయకులు కుదప గోపాలకృష్ణ, వెలిచేటి శ్రీనివాస హరిశంద్ర ప్రసాద్, బొల్లిన చంద్రశేఖర్, కుదప వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.
