అహల్య బాయ్ హోల్కర్ త్రి శత జయంతి వేడుకలు మన రాజమండ్రి లో ఘనంగా నిర్వహించడం జరిగినది దీనికి ముఖ్యఅతిథిగా చత్తీస్గడ్ ఉపముఖ్యమంత్రి అరుణ్ చావో గారు మరియు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు,ఎమ్మెల్సీ సోమ వీర్రాజు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు, వివిధ మండలాల అధ్యక్షులు మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు విచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఉన్నారు

Scroll to Top
Share via
Copy link