ప్రతినెల 1వ తేదీనే తెల్లవారుజామున ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేస్తూ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వమని రాష్ట్ర పర్యాటకం సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం నిడదవోలు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీలో పాల్గొని ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్ అందించిన మంత్రి కందుల దుర్గేష్. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి టిడిపి,జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
