పండగలా పింఛన్ ల పంపిణీ అవ్వతాతల ముఖాల్లో వెలుగులు

గతంలో అయిదు రోజుల నుండి వారం రోజులు ఇచ్చేవారు. నేడు ఆ పరిస్థితి నుండి కూటమి ప్రభుత్వం లో మొదటి రోజులోనే దాదాపు 95 శాతం కి పైగా పింఛన్ లు పంపిణీ చేసి లబ్ధిదారుల ముఖంలో ఆనందం చూడటం జరుగుతుంది.తణుకు మండలం కొమరవరం గ్రామంలో మండల, గ్రామ అధికారులతో కలిసి స్వయంగా లబ్ధిదారుల ఇంటిఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు పంపిణీ చేసిన తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ. ఈ కార్యక్రమంలో వీవర్స్ కార్పొరేష్న మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి, జనసేన్ స్పొక్స్ పర్సన్ తెలగరెడ్డి లక్ష్మి, టిడిపి నాయకులు పితాని మోహన్, జనసేన నాయకులు చిక్కాల మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link