సుపరి పాలనకు ఏడాది…వైఎస్ఆర్సిపి పీడ విరుగుడై ఏడాది – జనసేన నాయకులు మాన్యల శ్రీనివాస్

ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అహర్నిశలు శ్రమించిన నాయకుడు, కష్టేఫలి అని నమ్మిన ధీరుడు, కనివిని ఎరుగని రీతిలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన జెండాని నిలబెట్టిన బలసాలి మన వంశీ కృష్ణ శ్రీనివాస్ గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మన దక్షిణ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించి అఖండమైన మెజారిటీతో శాసనసభలో అడుగుపెట్టిన వంశీకృష్ణ శ్రీనివాస్ శాసనసభ్యులుగా ఎన్నికై ఏడాది అయిన శుభ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ కి శుభాభినందనలు తెలుపుకుంటున్నానని దక్షిణ నియోజకవర్గం జనసేన సీనియర్ నాయకులు మాన్యల శ్రీనివాస్ అన్నారు.‎

Scroll to Top
Share via
Copy link