వార్త‌లు

వ్యవసాయ అవగాహన తరగతులు

తణుకు మండలోని గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు ఉద్యాన సహాయకులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయము మరియు వ్యవసాయ స్కీముల పైన అవగాహనా కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమములో సహాయ వ్యవసాయ సంచాలకులు ఎంవి రమేష్ మాట్లాడుతూ సిబ్బంది అందరు వ్యవసాయ స్కీము ల మీద పూర్తి అవగాహనా కలిగి ఉండాలి అని సూచించారు. ప్రకృతి వ్యవసాయ డిపిఎం నూకరాజు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ ప్రాముఖ్యత మరియు పురుగు మందులకు బదులు జీవన ఎరువులు ఏ […]

వార్త‌లు

పెండింగ్ లో ఉన్న విద్యా, వసతిదీవెన నిధులను విడుదల చేయాలి. –

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్.ఎఫ్.ఐ నిడదవోలు మండల కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని నిడదవోలు ఎమ్.ఆర్.ఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు వై. భాస్కర్ మాట్లాడుతూ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని, నిడదవోలు లో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మరమ్మత్తుపనులు వెంటనే పూర్తి చేయాలని, గత ప్రభుత్వం విద్యాదీవెన, వసతిదీవన నిధులు రూ.3,480కోట్ల రూపాయులు పెండింగ్లో ఉంచిందని దీని వలన చదువులు పూర్తిచేసిన

వార్త‌లు

దీపావళి మందుల అమ్మకాలకు ముందు జాగ్రత్త చర్యలు

ఉండ్రాజవరం పోలీస్ స్టేషను పరిధిలో దీపావళి సందర్భంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా అనుమతి లేకుండా బాణసంచా/టపాసులను ఇళ్లల్లో, షాపులలో, జన సముదాయాల మధ్య గోడౌన్‌లలో స్టాకు అనుమతి లేకుండా నిల్వలు చేసిన లేదా లైసెన్సు లేకుండా అనధికార విక్రయాలు జరిపిన బాణాసంచా విక్రయించే దుకాణదారులు పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు సూచించిన నియమ నిబంధనలను తప్పని సరిగా పాటించకపోయినా లైసెన్స్ కలిగిన వారు దీపావళి సామాగ్రి విక్రయించే ప్రదేశాల్లో ఫైర్ సేఫ్టీ కచ్చితంగా పాటించాలని ఎవరైనా లైసెన్స్

వార్త‌లు

తణుకు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

తణుకు నియోజకవర్గంలోని తణుకు పట్టణంలోని మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రుద్ర ధనరాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం కార్యక్రమం నిర్వహించారు. తణుకు నియోజకవర్గంలోనితణుకు పట్టణంలోని మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రుద్ర ధనరాజు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గ్రామాల పారిశుధ్య మెరుగుదలకు కార్యదర్శులు అందరూ దృష్టి పెట్టాలన్నారు. తణుకు నియోజకవర్గంలోని విద్యుత్తు వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి

వార్త‌లు

తణుకు నియోజకవర్గంలో టిడిపి సభ్యత్వ నమోదు ప్రారంభం

తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ శాశ్వత సభ్యత్వం నిమిత్తం లక్ష రూపాయలు చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకోవడం జరిగింది తణుకు నియోజకవర్గంలో తణుకు పట్టణంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు 2024,2025 కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గతంలో ఉన్న దాని కన్నా భిన్నంగా ఈరోజు 100 రూపాయలు సభ్యత్వం అని ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించడం

వార్త‌లు

సత్యవాడ పాఠశాల విద్యార్థులకు మాక్ పోలింగ్

ఉండ్రాజవరం:ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు  ప్రజాస్వామ్య విలువలు , సహకారం, సమాజం పట్ల బాధ్యత మొదలైన విలువలు పట్ల అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పీ ఎం శ్రీ స్కూల్స్ నందు, సమగ్ర శిక్ష సౌజన్యం తో” దేశ్ అప్నాయన్” సంస్థ ద్వారా యాక్టిజన్ క్లబ్ శనివారం ఏర్పాటు చేశారు. ప్రతీ నెలా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా (పి ఎం శ్రీ), సత్యవాడ ఉన్నత  పాఠశాల సోషల్ ఉపాద్యాయులు పి ఎస్

వార్త‌లు

పోలీసు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం

తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం కమ్యూనిటీ పారామెడిక్స్ & ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, తణుకు శ్రీనిథి హాస్పిటల్ వారిచే ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఉండ్రాజవరం మండలం కమ్యూనిటీ పారామెడిక్స్ & ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.

వార్త‌లు

రైస్ మిల్లర్లకు – రైతులకు మధ్య వారధిలా పనిచేయాలి

ఉండ్రాజవరం:ఖరీఫ్ సీజన్ 2024 ధాన్యం సేకరణ విషయంలో రైస్ మిల్లర్లకు, రైతులకు మధ్య వారధిలా సిబ్బంది మంచి చేయాలని తహసీల్దార్ పి ఎన్ డి ప్రసాద్ సిబ్బందికి సూచించారు.  గురువారం ఉండ్రాజవరం వెలుగు కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ధాన్యం సేకరణ విషయంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రానున్న ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు సంబంధించి సిబ్బంది ముందస్తు చర్యలతో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. గోనె సంచులు మొదలుకొని, తేమ, 

వార్త‌లు

నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ సేవకుడినే – మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు తానెప్పుడూ సేవకుడినేనని నిరూపిస్తున్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ , అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న నలుగురికి రూ. 13.58 లక్షల ఆర్థికసాయం అందించిన మంత్రి శ్రీ కందుల దుర్గేష్ , నిడదవోలు మండలం పెండ్యాల గ్రామానికి చెందిన విప్పర్తి శ్రీనుకు రూ.1,08,600 విలువైన ఎల్ వోసీ పత్రం అందజేసిన మంత్రి కందుల దుర్గేష్ , నిడదవోలు మండలం

వార్త‌లు

తణుకు మునిసిపల్ కార్యాలయ ఆధ్వర్యంలో ప్రజాదర్బార్

తణుకు మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంనందు నిర్వహించిన ప్రజల సమస్యల ప్రజాదర్బార్ కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొనడం జరిగింది,ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భారత ప్రధాని మోడీ సహకారంతో ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ముందుకు వెళుతున్నదని అన్నారు. గత ఐదు సంవత్సరాలలో జగన్ ప్రభుత్వంలో అందరూ కూడా ఎన్నో బాధలతో మిగిలినారు, జగన్ ప్రభుత్వం అసమర్థత పాలన వల్ల ప్రజలు అనేక మోసాలకు గురై,

Scroll to Top