గత ప్రభుత్వం మోసం చేసింది – చుక్కా సాయిబాబు
పల్లె- పండగ అనే కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఒకపక్క సంక్షేమం మరొకపక్క అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచనలతో 22 లక్షల వ్యయంతో డ్రైనేజీ శంకుస్థాపన,2.30 లక్షల వ్యయంతో మినీ గోకులం శంకుస్థాపన చేయడం జరిగింది అని, అలాగే మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మాజీ జడ్పిటిసి జిల్లా […]